Home » corona deaths
కర్నాటక రాజధాని బెంగళూరులో కరోనా కోరలు చాచింది. కరోనా సోకి చనిపోతున్న వారి సంఖ్య రోజురోజుకి పెరిగిపోతోంది. పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే.. స్మశానాల దగ్గర ట్రాఫిక్ జామ్ అయ్యింది. స్మశానాల దగ్గర మృతదేహాలను తీసుకొచ్చిన వాహనాలు బారులు తీరుతున�
AP Corona Cases : ఆంధ్రప్రదేశ్లో కరోనావైరస్ మహమ్మారి ఉగ్రరూపం దాల్చింది. రోజురోజుకి కొత్త కేసులు భారీగా పెరుగుతున్నాయి. తాజాగా 24గంటల వ్యవధిలో 6వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదవడం ఆందోళనకు గురి చేస్తోంది. రాష్ట్రంలో సెకండ్ వేవ్లో 6వేలకుపైగా కేసులు �
ఏపీ సీఎం జగన్ రాష్ట్రంలో కరోనా పరిస్థితిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో లాక్డౌన్ విధించకుండానే కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో చర్చించారు. అందరికీ కొవిడ్ టెస్టులు అందుబాటులో ఉండాలని అధికారులను ఆదేశించా
ప్రపంచం అంతా ఓ లెక్క, బ్రెజిల్ లో మాత్రం మరో లెక్క. యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనావైరస్ మహమ్మారి.. బ్రెజిల్ ని మాత్రం బెంబేలెత్తిస్తోంది. ఆ దేశంలో కరోనా సృష్టిస్తున్న విలయం అంతా ఇంతా కాదు. ఆ దేశంలో పలు నగరాల్లో గత కొన్ని నెలల ను�
ఏపీలో కరోనావైరస్ మహమ్మారి డేంజర్ బెల్స్ మోగిస్తోంది. మరోసారి భారీగా కొత్త కేసులు నమోదయ్యాయి. 4వేలకు పైగా పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. గడిచిన 24 గంటల్లో 35వేల 732 శాంపుల్స్ పరీక్షించగా 4వేల 157మందికి కరోనా నిర్ధారణ అయ్యింది. కరోనా
దేశవ్యాప్తంగా కరోనావైరస్ మహమ్మారి రెచ్చిపోతోంది. సెకండ్ వేవ్ లో వైరస్ వ్యాప్తి వేగంగా కొనసాగుతోంది. కొన్ని రోజులుగా నిత్యం
ఏపీలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. మరోసారి 3వేలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 33వేల 755 శాంపుల్స్ పరీక్షించగా
తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. కొత్త కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఆందోళనకర రీతిలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. రోజు వారీ కేసులు
దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఉగ్రరూపం దాల్చింది. కొన్నిరోజులుగా రికార్డు స్థాయిలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. రోజువారీ నమోదవుతున్న కేసులు చూస్తుంటే గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. తాజాగా 60వేలకు పైగా కొత్త కేసులు నమోదవడం, 300లకు చేరువగా మరణ�
తెలంగాణ రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. కొన్నిరోజులుగా కొత్త కేసులు పెరుగుతూనే ఉన్నాయి. గత కొన్నాళ్లుగా 200లకు పైగా కేసులు నమోదవుతుండగా, ఇప్పుడా సంఖ్య 5వందలకు చేరువ కావడం భయాందోళనకు గురి చేస్తోంది.