Home » corona deaths
తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతుంది. పలు జిల్లాలో సింగిల్ డిజిట్ కేసులు నమోదవుతున్నాయి. హైదరాబాద్ లోనే కేసుల సంఖ్య వందకు పైగా ఉంది. మిగతా జిల్లాలో కరోనా కేసుల సంఖ్య చాలా తక్కువగా నమోదువుతుంది. మరణాలు కూడా అదుపులోకి వచ్చాయి.
జిల్లాల వారీగా కేసులు : అనంతపురం 224. చిత్తూరు 708. ఈస్ట్ గోదావరి 909. గుంటూరు 239. వైఎస్ఆర్ కడప 370. కృష్ణా 331. కర్నూలు 126. నెల్లూరు 212. ప్రకాశం 335. శ్రీకాకుళం 151. విశాఖపట్టణం 198. విజయనగరం 64. వెస్ట్ గోదావరి 591. మొత్తం : 4,458
తెలంగాణలో కరోనా తగ్గుముఖం పడుతోంది. గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 1,197 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒక్క రోజులో 09 మంది చనిపోయారు. మొత్తంగా ఈ వైరస్ బారిన పడి చనిపోయిన వారి సంఖ్య 3 వేల 576కు చేరుకుంది.
ఏపీలో కరోనావైరస్ మహమ్మారి తీవ్రత క్రమంగా తగ్గుముఖం పట్టింది. కరోనా కొత్త కేసులు భారీగా తగ్గాయి. అదే సమయంలో కోలుకుంటున్న వారి సంఖ్య గణనీయంగా పెరగడం ఊరటనిచ్చే అంశం.
కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న ఆంక్షలు ఫలితాలు ఇస్తున్నాయి. సెకండ్ వేవ్ లో మన దేశంలో విలయతాండవం చేసిన కరోనావైరస్ మహమ్మారి.. క్రమంగా అదుపులోకి వస్తోంది.
కరోనా కట్టడి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు ఫలితాలు ఇస్తున్నాయి. లాక్ డౌన్లు, ఆంక్షలు పని చేస్తున్నాయి.
కరోనా కట్టడికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన ఆంక్షలు ఫలితాలను ఇస్తున్నాయి. దేశవ్యాప్తంగా కరోనా తీవ్రత తగ్గుముఖం పడుతోంది. కొత్త కేసులు, మరణాలు భారీగా తగ్గాయి.
కరోనాతో తల్లిదండ్రులను కోల్పోయి 577మంది పిల్లలు అనాథలయ్యారని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ తెలిపారు. దేశ వ్యాప్తంగా కరోనా మరణాలు పెగుతున్న క్రమంలో చిన్నారుల భవిష్యత్తు ఆందోళనకరంగా మారుతోంది.
భారత్ లో కరోనా సెకండ్ వేవ్ ఉధృతి, కేసులు, మరణాల సంఖ్యపై అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) ఆందోళన వ్యక్తం చేసింది. భారత్లో నెలకొన్న పరిస్థితులు మధ్య ఆదాయ దేశాలన్నింటికీ హెచ్చరిక వంటివని చెబుతూ నివేదిక రూపొందించింది. ఈ ఏడాది చివరి నా�
తెలంగాణలో కరోనా వైరస్ ఉద్ధృతి కొనసాగుతోంది. తాజాగా 4వేలకు చేరువగా కొత్త కేసులు నమోదవడం ఆందోళనకు గురి చేస్తోంది. గడిచిన 24గంటల వ్యవధిలో రాష్ట్ర వ్యాప్తంగా 71వేల 070 నమూనాలు పరీక్షించగా.. 3వేల 837 కేసులు నమోదయ్యాయి. మరో 25మంది కరోనాతో చనిపోయారు.