Home » corona deaths
ఏపీలో కొత్తగా 1,540 కరోనా కేసులు నమోదు అయ్యాయి. గత 24 గంటల్లో కరోనా వైరస్ తో 19 మంది మృతి చెందారు.
దేశంలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతుంది. సోమవారం కొత్తగా 29,689 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. కరోనా సెకండ్ వేవ్ మొదలైన తర్వాత ఇంత తక్కువ కేసులు నమోదు కావడం ఇది మొదటి సారి.. సోమవారం నమోదైన కేస�
భారతదేశంలో కరోనా మహమ్మారి సమయంలో లక్షలాది లెక్కలోకి రాని మరణాలు నమోదయి ఉంటాయని ఓ అధ్యయనం వెల్లడించింది. దాదాపు 49 లక్షల మరణాలు లెక్కలోకి రాలేదని నివేదిక పేర్కొంది.
దేశంలో కరోనా తీవ్రత తగ్గింది. కొత్త కేసులు, మరణాలు తగ్గాయి. హమ్మయ్య.. అని జనాలు ఊపిరిపీల్చుకుంటున్నారు. ఇంతలోనే ఆందోళనకు గురిచేసే వార్త వెలువడింది. దేశంలో కరోనా మరణాలు
రాష్ట్రంలో రోజువారీ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగింది. నిన్నటితో పోలిస్తే ఇవాళ ఎక్కువగా నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో
రాష్ట్రంలో రోజువారీ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య స్వల్పంగా పెరిగింది. నిన్నటితో పోలిస్తే ఇవాళ కాస్త ఎక్కువగా నమోదయ్యాయి.
ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా 3,166 కరోనా కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో కరోనాతో 21 మంది మృతి చెందారు.
ఏపీలో కరోనా మహమ్మారి తీవ్రత తగ్గుముఖం పట్టింది. కొత్త కేసులు గణనీయంగా తగ్గాయి. 3వేల లోపే నమోదయ్యాయి. గడచిన 24 గంటల్లో
ఏపీలో కరోనావైరస్ మహమ్మారి వ్యాప్తి క్రమంగా అదుపులోకి వస్తోంది. కొత్త కేసులు, మరణాల్లో భారీ తగ్గుదల కనిపించింది.
కరోనా సెకండ్ వేవ్ తో ఉక్కిరిబిక్కిరి అయిన దేశానికి ఇది బిగ్ రిలీఫ్ అని చెప్పొచ్చు. దేశంలో కరోనా వైరస్ తీవ్రత క్రమంగా తగ్గుముఖం పడుతోంది. తాజాగా కొత్త కేసులు, మరణాల్లో భారీ తగ్గుదల కనిపించింది.