Home » corona deaths
ఏపీలో గడచిన 24 గంటల్లో 36వేల 373 కరోనా పరీక్షలు నిర్వహించగా, 301 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 63 కొత్త కేసులు నమోదు కాగా
ఏపీలో గత 24 గంటల్లో 33వేల 437 మందికి కోవిడ్ టెస్టులు నిర్వహించగా 259 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది.
దేశంలో కొత్తగా 10,423 కరోనా పాజిటివ్ కేసులు, 443 మరణాలు నమోదు అయ్యాయి. దేశంలో ఇప్పటివరకు 3,42,96,237 కేసులు, 4,58,880 మరణాలు నమోదు అయ్యాయి.
ఏపీలో కరోనా తగ్గుముఖం పట్టింది. కరోనా కొత్త కేసులు భారీగా తగ్గాయి. తాజాగా 220 కొత్త కేసులు నమోదయ్యాయి. గడిచిన 24గంటల
ఏపీలో కరోనా తగ్గుముఖం పట్టింది. కొత్త కేసులు తగ్గాయి. గడచిన 24 గంటల్లో 35వేల 054 మంది నమూనాలు పరీక్షించగా 349..
ఏపీలో కరోనా కొత్త కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. కొన్ని రోజులుగా ఐదు వందలకు దిగువనే కేసులు నమోదవుతుండగా, తాజాగా 500 మార్క్ దాటాయి.
రాష్ట్రంలో కరోనావైరస్ మహమ్మారి వ్యాప్తి కొనసాగుతోంది. అయితే, ఒక్కోరోజు కేసుల్లో హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి. తాజాగా, కొత్త కేసుల సంఖ్య స్వల్పంగా పెరిగింది. 500కి పైనే కేసులు..
కొత్త కేసులు, మరణాలు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. తాజాగా 31వేలకు పైగా కొత్త కేసులు నమోదవగా.. 986 మంది కరోనాతో చనిపోవడం ఆందోళనకు గురి చేస్తోంది.
భారత్ లో కరోనా వైరస్ తగ్గుముఖం పట్టింది. దేశంలో కరోనా పాజిటివ్ కేసులు స్వల్పంగా తగ్గాయి. దేశ వ్యాప్తంగా కొత్తగా 19,740 కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్ బారినపడి 248 మంది మరణించారు.
కరోనావైరస్ మహమ్మారి విషయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) తాజా హెచ్చరికలు చేసింది. కరోనా కథ ముగిసిందని అనుకోవద్దంది. కరోనా నుంచి ప్రపంచం ఇంకా బయటపడలేదని, ముప్పు ఇంకా పోలేదని, మ