Home » corona deaths
అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 26 కొత్త కేసులు నమోదు కాగా, గుంటూరు జిల్లాలో 15 కేసులు వెల్లడయ్యాయి. కర్నూలు, విజయనగరం జిల్లాల్లో కొత్త కేసులేవీ నమోదు కాలేదు. గడిచిన 24 గంటల్లో..
కరోనా మహమ్మారికి ప్రాణాలు విడిచిన వారి కుటుంబాలను ఆదుకోవడానికి ప్రభుత్వం కృషి చేస్తుంది. ఈ నేపథ్యంలోనే ఓ పోర్టల్ తీసుకొచ్చింది
ఏపీలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. రాష్ట్రంలో గత 24 గంటల్లో 33వేల 043 మందికి కోవిడ్ పరీక్షలు నిర్వహించగా 148 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా..
దేశంలో కొత్తగా 8,603 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా వైరస్ బారిన పడి 415 మంది మృతి చెందారు. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.
దేశంలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతుంది. గడిచిన 24గంటల్లో 8,774 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,45,72,523కు చేరింది.
ఏపీలో కరోనా కేసులు తగ్గినట్టే మళ్లీ భారీగా పెరిగాయి. నిన్నటి పోలిస్తే కొత్త కేసులు భారీగా నమోదయ్యాయి. నిన్న 127 కేసులే నమోదవగా, తాజాగా ఏకంగా 200కు దగ్గరగా పాజిటివ్ కేసులు వెలుగుచూశ
ఏపీకి ఇది బిగ్ రిలీఫ్ అని చెప్పొచ్చు. నిన్నటి పోలిస్తే కరోనా కేసులు కాస్త పెరిగినా.. ఒక్క మరణం కూడా నమోదవ లేదు. నిన్న 164 కేసులు నమోదవగా, ఇవాళ
తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 39వేల 804 మందికి కరోనా పరీక్షలు చేయగా, 172 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అదే సమయంలో మరో ఇద్దరు కోవిడ్ తో మృతి చెందారు.
ఏపీలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో 37వేల 540 మందికి కరోనా పరీక్షలు చేయగా, 286 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది.
ఏపీలో కరోనా తగ్గుముఖం పట్టింది. కొత్త కేసుల సంఖ్య తగ్గింది. గడిచిన 24 గంటల వ్యవధిలో 28వేల 855 కరోనా పరీక్షలు చేయగా,