Home » corona deaths
ఏపీలో కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 55,323 మంది నమూనాలు పరీక్షించగా 1,245 కొత్త కేసులు నమోదయ్యాయి.
ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు, మరణాలు తగ్గుముఖం పడుతున్నాయని డబ్ల్యూహెచ్ఓ తెలిపింది. గతవారం మొత్తం 36 లక్షల కరోనా కేసులు నమోదైనట్లు పేర్కొంది.
ఏపీలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. రోజువారీ పాజిటివ్ కేసులు క్రమంగా పెరుగుతుండటం ఆందోళనకు గురి చేస్తోంది. కొన్ని రోజులుగా తగ్గినట్లు కనిపించిన కరోనా కేసులు.. ఇప్పుడు క్రమంగా పెరుగు
దేశంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. మంగళవారం తగ్గుముఖం పట్టిన కేసుల సంఖ్య బుధవారం మళ్లీ పెరిగింది.
ఏపీలో కరోనా తీవ్రత కొనసాగుతోంది. 24 గంటల్లో 64వేల 550 నమూనాలు పరీక్షించగా 1557 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 20,12,123
వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా సాగుతున్నా కరోనా మహమ్మారి ఉధృతి ఆగడం లేదు. ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. కొత్త కేసులు, మరణాలు గణనీయంగా పెరిగాయి. గడిచిన 24గంటల వ్యవధిలో ప్రపంచవ్యాప్తంగా 7లక్షల మంది కరోనా బారిన పడ్డా
ఆంధ్రప్రదేశ్ లో కరోనా మళ్లీ విజృంభిస్తోంది. రాష్ట్రంలో పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,107 కరోనా కేసులు నమోదయ్యాయి.
దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతుంది. దేశంలో నమోదవుతున్న కేసుల్లో కేరళ రాష్ట్రము నుంచి 50 శాతం కేసులు వస్తున్నాయి. ఇక మృతుల సంఖ్య మహారాష్ట్రలో అధికంగా ఉంది. దేశంలో నమోదవుతున్న కరోనా కేసుల్లో ఈ రెండు రాష్ట్రాల నుంచి 65 శాతం కరోనా కేసులు నమోదవుతున�
ఆంధ్రప్రదేశ్లో కరోనా మహమ్మారి మరోసారి విజృంభిస్తోంది. రాష్ట్రంలో కరోనా కేసులు, మరణాలు మళ్లీ పెరిగాయి.
కరోనా.. మళ్లీ చంపేస్తోంది. అవును.. ఏడాదిన్నర క్రితం వెలుగుచూసిన కరోనావైరస్ మహమ్మారి ముప్పు ఇంకా తొలగలేదనే చెప్పాలి. ప్రపంచ దేశాల్లో కరోనా మరణమృదంగం కొనసాగుతోంది. ఈ మహమ్మారి తీవ్రత ఇటీవల కాస్త తగ్గినట్టు కనిపించినా..