Home » Corona Effect
కరోనా వైరస్ భయంతో ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రప్రభుత్వాలు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాయి. ప్రభుత్వం సూచనల మేరకు శ్రీనగర్లోని అన్ని పార్కులు, గార్డెన్లు, ప్లే గ్రౌండ్లు మూసివేసినట్లు సోమవారం (మార్చి 16, 2020)న శ్రీనగర్, జమ్మూ క�
ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ మ్యాచ్ అంటే మామూలుగా అభిమానులతో స్టేడియం కిక్కిరిపోతుంది. కానీ శుక్రవారం ఈ రెండు జట్ల మధ్య జరిగిన తొలి వన్డే ఒక్క అభిమాని కూడా లేకుండా ఖాళీ స్టేడియంలో జరిగింది.
దేశంలో పెరుగుతున్న కరోనా వైరస్ కేసులు కలవరానికి గురిచేస్తున్నాయి. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 31 కరోనా కేసులు నమోదయ్యాయి. 2020, మార్చి 06వ తేదీ శుక్రవారం ఉదయం వరకు ఈ కేసుల సంఖ్య 30గా ఉండగా.. తాజాగా ఢిల్లీలో మరో కరోనా కేసు నమోదైంది. దీంతో కరోనా పా�
సినిమా పరిశ్రమపై కరోనా ఎఫెక్ట్ - జేమ్స్ బాండ్ సినిమా ఏడునెలలు విడుదల వాయిదా..
కరోనా వైరస్ ప్రస్తుతం భారత్ ను కూడా వణికిస్తోంది. చైనాలో పుట్టిన ఈ మహ్మమ్మారి ప్రపంచాన్ని కబాడీ ఆడేసుకుంటోంది. దీని పేరు చెబితేనే ప్రజలు వణికిపోతున్నారు. ఈ క్రమంలో కరోనా ఎఫెక్ట్ భారత పార్లమెంట్కు పాకింది. చాలా మంది ఎంపీలు కరోనా ఎఫెక్ట్�
ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్.. ఇండియాలోనూ వ్యాపిస్తుంది. ఇప్పటికే కరోనా వైరస్ 24ఏళ్ల హైదరాబాద్ టెకీకి సోకగా.. ఈ విషయం ఆందోళన కలిగిస్తుంది. ఈ క్రమంలోనే మైండ్ స్పేస్ లో పని చేస్తున్న పలువురు సాఫ్ట్ వేర్ ఇంజనీర్లను ఇంటి దగ్గర నుంచే పని