Corona Effect

    కరోనా కష్టాల్లో ఆగ్రా ‘రోటీ వాలీ అమ్మ’ దీనికి తోడు రొట్టెలు అమ్మొద్దంటూ బెదిరింపులు

    October 21, 2020 / 05:13 PM IST

    Agra’s ‘roti wali amma’ shares plight of no sale : ఇటీవలే ఆగ్రాకే చెందిన ఓ వృద్ధజంట నడుపుతున్న ‘‘బాబాకా దాబా’’ పేరుతో ఓచిన్నబండిని, కరోనా కారణంగా వారు ఎదుర్కొన్న కష్టాలను ఓ నెటిజన్ చూసి వారి కష్టాల్ని సోషల్ మీడియాలో షేర్ చేయగా..ఆ వృద్ధజంటకు సాయం చేయడానికి ఆగ్రావాస�

    చార్‌థామ్ దేవాలయాలకు అంబాని రూ.5కోట్లు విరాళం

    October 9, 2020 / 10:41 AM IST

    ఉత్తరాఖండ్‌లోని ప్రతీష్టాత్మక చార్‌థామ్ దేవస్థానం బోర్డుకు ముఖేష్ అంబానీ కుటుంబం రూ. 5 కోట్లు విరాళం ఇచ్చింది. కరోనా వైరస్ కారణంగా ఈ సంవత్సరం చార్‌థామ్ దేవాలయాలు మూసివేశారు. దీంతో భక్తులు రాక విరాళాలు రాక..చార్ థామ్ దేవాలయాల ఉద్యోగులకు జీతా

    గ్రామాల్లో వస్తుమార్పిడి..టీచర్లకు బియ్యం..కూరగాయలు..సరుకులు

    September 1, 2020 / 12:58 PM IST

    కరోనా వైరస్ జీవితాలను తల్లక్రిందులు చేసేయటమేకాదు..పాత పద్ధతుల్ని..గుర్తుకుతెస్తోంది. పాతకాలం అని కొట్టిపడేసిన అలవాట్లను..పద్ధతులను..మరోసారి అలవాటు చేసుకోండిరా..అని చెబుతోంది. నీకున్నది నాకు..నాకున్నది నీకు ఇచ్చుకుందాం..కలిసి బతుకుదాం..అని న�

    కరోనా ఎఫెక్ట్…జూమ్ లో దర్శనాలు..ఫేస్ బుక్ లో హారతులు

    August 21, 2020 / 08:15 AM IST

    ప్రపంచాన్ని వణికిస్త్నున్న కరోనా మహమ్మారి భయంతో మనుషులు భౌతిక దూరం పాటిస్తున్నారు. అన్ లాక్ ప్రక్రియ మొదలయ్యాక దేవాలయాల్లోనూ పూజలు లేకుండా దర్శనాలకు మాత్రమే  అనుమతించింది కేంద్రం. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా ప్రజలంతా సామూహికంగా…. సంబరంగా జ

    ఇంటర్ సిలబస్ 30శాతం కుదింపు, ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

    August 17, 2020 / 09:06 AM IST

    ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇంటర్ సిలబస్ ను కుదించింది. 30శాతం సిలబస్ ను తగ్గించింది. గతంలో చెప్పినట్టుగానే ఇంటర్‌ సిలబస్‌ను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. కరోనా కారణంగా కాలేజీలు తెరవడంలో జాప్యం జరుగుతున్నందున విద్యార్థులకు భారం కా�

    విజయవాడ కనకదుర్గ గుడిలో కరోనా కలకలం..ఎంతమంది అంటే..

    August 7, 2020 / 02:43 PM IST

    విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన కనకదుర్గమ్మ ఆలయానికి కరోనా సెగ తగలింది. ఆలయ ఈవో సహా 18 మంది కరోనా మహమ్మారి బారిన పడ్డారు. ఈవో సురేష్ బాబు కొద్దిరోజులుగా జలుబు, దగ్గు, జ్వరంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో పరీక్షలు చేయించుకోగా పాజిటివ్ నిర్ధా�

    హ్యాండ్ శానిటైజర్లపై 18 శాతం జీఎస్టీ పెంపు : బాదుడు షురూ..అయినా కొనక ఛస్తారా..

    July 15, 2020 / 05:08 PM IST

    కరోనా వైరస్ వచ్చిన తరువాత అది రోజు రోజుకు పెరుగుతున్న క్రమంలో మాస్కులు, ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్ శానిటైజర్లకు డిమాండ్ భారీగా పెరిగిన విషయం తెలిసిందే.కరోనా వైరస్ బారిన పడకుండా రక్షణ కోసం ప్రజలు మాస్కులు, హ్యాండ్ శానిటైజర్లను పెద్ద ఎత్తున కొ�

    కరోనా ఎఫెక్ట్ : పదో తరగతి పరీక్షలు రద్దు

    July 14, 2020 / 09:03 PM IST

    కరోనా మహమ్మారి విజృంభణ నేపథ్యంలో ఏపీలో పదో తరగతి పరీక్షలను రద్దు అయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మార్చి 2020 పరీక్షలకు నమోదు చేసుకున్న పదో తరగతి విద్యార్థులందరినీ పాస్ చేస్తున్నట్లు తెలిపింది. ఎస్ఎస్ సీ, ఓఎస్ఎస్ సీ,

    కరోనా ఎఫెక్ట్ : అన్ని ప్రవేశ పరీక్షలు వాయిదా

    July 13, 2020 / 11:57 PM IST

    ఏపీలో ఎంసెట్ సహా అన్ని ప్రవేశ పరీక్షలు వాయిదా పడ్డాయి. కరోనా వైరస్ ఎఫెక్ట్ తో ఎంసెట్ సహా 8 కామన్ ఎంట్రన్స్ పరీక్షలు వాయిదా పడ్డాయి. కరోనా నేపథ్యంలో ఎంట్రన్స్ పరీక్షలు వాయిదా వేస్తున్నామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. పరీక్షల త�

    కరోనా ఎఫెక్ట్: ఆన్ లైన్ క్లాసెస్ కోసం తల్లిదండ్రులు తిప్పలు

    July 4, 2020 / 12:01 PM IST

    ప్రస్తుతం కరోనా మహమ్మారి వల్ల స్కూళ్లు కాలేజీలు ఎప్పుడు నుంచి తెచ్చుకుంటే కూడా ఎవరికీ తెలియదు. అందుకే పిల్లలను పాఠాలు మిస్సవకుండా చాలా వరకు ఆన్లైన్ క్లాసెస్ మొదలుపెట్టారు. అయితే ఇంకొన్ని పాఠశాలలు ఇంకా ఆన్లైన్ క్లాసులు మొదలు పెట్టలేదు… ఇ

10TV Telugu News