Home » Corona Effect
కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో బ్యాంకులు మధ్యాహ్నం 2 గంటల వరకే పని చేస్తాయని రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్ఎల్బీసీ) ప్రకటించింది.
తెలంగాణ ప్రభుత్వం కర్ఫ్యూ నిబంధనలతో... హైదరాబాద్ మెట్రో మరోసారి నష్టాల బాట పడుతుందా.? గత లాక్డౌన్ మెట్రోకు ఎలాంటి నష్టాలు తీసుకొచ్చింది..? ఈ నేపథ్యంలో మెట్రో ముందున్న మార్గాలేంటి.?
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు కరోనా సెగ తగిలింది. కరోనా ఆంక్షలపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించడంతో మున్సిపల్ ఎన్నికలపై సందిగ్ధత నెలకొంది.
దేశంలో కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తోంది. ఇప్పటికే కేసుల సంఖ్య రోజుకు రెండు లక్షలు దాటుతోంది. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల్లో అధికారులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. పుణ్యక్షేత్రాల్లో కఠినమైన ఆంక్షలు అమలు చేస్తున్నారు. కొన్ని ఆలయాల్లో భక
తిరుమల శ్రీవారి దర్శనాలపై కరోనా ఎఫెక్ట్ పడింది. కరోనా కారణంగా దర్శనాల సంఖ్యను తగ్గించాలని టీటీడీ నిర్ణయించింది.
తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికలకు యంత్రాంగం సన్నద్ధమైంది. రేపు ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కానుంది. పోలింగ్ కోసం ఎన్నికల యంత్రాంగం సామాగ్రిని పంపిణీ చేస్తోంది.
TRS Leader, Former Minister Chandulal passed away, due to corona : టీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి, గిరిజన నాయకుడు అజ్మీరా చందూలాల్ (67) కన్నుమూశారు. ఆయనకు భార్య, ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. కరోనా పాజిటివ్ రావటంతో చికిత్స కోసం మూడు రోజుల క్రితం హైదరాబాద్ లోని కిమ్స్ ఆసుపత్రిలో
బొబ్బిలి వీణలపై కరోనా ప్రభావం పడింది. ఇతర ప్రాంతాల నుంచి ఆర్డర్లు తగ్గాయి. చారిత్రకంగా ఎంతో పేరున్న కళాకారులు గతంలో ఎన్నడూ చూడని ఇబ్బందులు చవి చూస్తున్నారు. ఇప్పటికే తయారైన వాటిని కొనేవారి కోసం ఎదురుచూస్తున్నారు.
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా ప్రభావం ఉప్పుడు దేవుళ్లపై కూడా పడింది. ఏడాదికోసారి ఆనందంగా అందరితో కలిసి చేసుకునే పండుగలు... ఇప్పుడు ప్రజలు ఇంట్లో ఏకాంతంగా జరుపుకుంటున్నారు.
ఈ నెల 14న తిరుపతిలో సీఎం జగన్ పర్యటన రద్దు అయ్యింది. కరోనా కేసులు పెరుగుతుండటంతో..సభను రద్దు చేసుకున్నట్టు సీఎం జగన్ అభిమానులకు లేఖ రాశారు.