Home » Corona Lock down
కరోనా విషయానికి వస్తే..24 గంటల వ్యవధిలో 40 మందికి కరోనా సోకింది. ఎలాంటి మరణాలు సంభవించలేదని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది. ప్రస్తుతం రాష్ట్రంలో నమోదైన...
నిబంధనల మేరకు ప్రత్యక్ష తరగతులు ప్రారంభం అయ్యాయి. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, చండీగఢ్, మధ్యప్రదేశ్, తమిళనాడు, మేఘాలయ రాష్ట్రాల్లో పూర్తి స్థాయిలో విద్యాసంస్థలు తెరుచుకున్నాయి
పశ్చిమబెంగాల్ ప్రభుత్వం అనూహ్య నిర్ణయం తీసుకుంది. బహిరంగ తరగతి గదులను ఏర్పాటు చేసి పాఠాలు బోదించేలా ప్రణాళిక సిద్ధం చేసింది
కరోనా మహమ్మారి ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతుంది. సెకండ్ వేవ్ ముందు ఉదృతంగా కమ్మేసిన ఉత్తరాదిన ముందే కేసులు తగ్గడంతో దాదాపు అన్ని రాష్ట్రాలలో ఆంక్షల సడలింపు ఇచ్చేయగా దక్షణాది రాష్ట్రాలలో తెలుగు రాష్ట్రాలలో ఒకటైన తెలంగాణలో ఆదివారం నుండే ల
రోనా లాక్ డౌన్ విధింపు.. లాక్ డౌన్ ఆంక్షలు సడలింపుల విషయంలో కేంద్ర ప్రభుత్వం సరికొత్త సూచనలు చేసింది. కరోనా సెకండ్ వేవ్ లో లాక్ డౌన్ ఆంక్షల విషయంలో రాష్ట్రాలకే వదిలేసిన కేంద్రం అప్పటి నుండి పలు సూచనలు చేస్తూ వస్తుంది.
తెలంగాణలో లాక్ డౌన్ ఎత్తివేశారు. మధ్యాహ్నం 2 గంటలకు రాష్ట్ర మంత్రివర్గం అత్యవసర భేటీ జరగ్గా ఈ నిర్ణయం తీసుకున్నారు.
తెలంగాణలో రేపటి నుంచి లాక్డౌన్ సమయాల్లో సడలింపులు ఇవ్వటంతో మెట్రో రైలు సర్వీసుల వేళల్లో అధికారులు మార్పులు చేశారు.
Movie Theaters: కరోనా మహమ్మారి సమాజంలో చాలా రంగాలలో చాల రకాల మార్పులు తెచ్చింది. అందులో సినీ రంగం కూడా ఒకటి. గత ఏడాది కరోనా వైరస్ మన దేశంలో అడుగుపెట్టినప్పటి నుండి ఎంతగానో ప్రభావితమైంది సినీ పరిశ్రమ. కరోనా ఫస్ట్ వేవ్ దెబ్బకు దేశవ్యాప్తంగా ఎన్నో థియేట�
ఫిబ్రవరి నుంచి ముహుర్తాలు లేకపోవడంతో చాలామంది మే, జూన్ నెలల్లో పెళ్లి చేసుకోవాలని ముహుర్తాలు ఖరారు చేసుకున్నారు. ఈ తరుణంలోనే కరోనా కేసులు విపరీతంగా పెరగడంతో ప్రభుత్వం లాక్ డౌన్ విధించింది. వేడుకలు చేయాలనుకునేవారు తప్పని సరి తహసీల్దార్ పర�
తెలంగాణలో భూములు, ఆస్తుల క్రయ, విక్రయ లావాదేవీలు జోరుగా సాగుతున్నాయి. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ తెలిపిన వివరాల ప్రకారం రాష్ట్రంలోని 141 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల ద్వారా నెల రోజుల వ్యవధిలో 75,236 లావాదేవీలు జరిగాయి.