Corona News

    India : కరోనా పంజా, 4 లక్షల మంది మృతి

    July 2, 2021 / 01:04 PM IST

    భారతదేశంలో ఇంకా కరోనా తగ్గుముఖం పట్టలేదు. ఈ వైరస్ బారిన పడి ఎంతో మంది చనిపోతున్నారు. ఇప్పటి వరకు ఈ దిక్కుమాలిన వైరస్ తో నాలుగు లక్షల మంది మృతి చెందారు. గడిచిన 24 గంటల వ్యవధిలో దేశంలో మరో 835 మంది వైరస్ తో ప్రాణాలు కోల్పోయారు.

    Telangana Covid : భారీగా తగ్గిన కరోనా కేసులు, ఆ మూడు జిల్లాలో ‘0’ కేసులు

    June 27, 2021 / 09:09 PM IST

    తెలంగాణలో కరోనా కేసులు భారీగా తగ్గుతున్నాయి. 24 గంటల్లో 748 కరోనా కేసులు వెలుగు చూశాయి. ఒక్కరోజులో 08 మంది చనిపోయారు. మొత్తంగా 3 వేల 635 మంది మృతి చెందారు. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 06 లక్షల 02 వేల 676గా ఉంది. మూడు జిల్లాలో ఒక్క కేసు నమోదు కా�

    CM Jagan : కార్పొరేట్‌‌కు ధీటుగా..కొత్త వైద్య కళాశాలల నిర్మాణం

    June 21, 2021 / 09:08 PM IST

    కార్పొరేట్ ఆస్పత్రులకు ధీటుగా కొత్త వైద్య కళాశాలల నిర్మాణాలు జరగాలన్నారు సీఎం జగన్. మెడికల్ కాలేజీల నిర్మాణ పనులను అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశాలు జారీ చేశారు. ఆస్పత్రుల నిర్వహణలో అత్యుత్తమ ప్రమాణాలపై అధ్యయనం చేసిన అధి�

    Covid 19 Vaccine : దేశంలో వ్యాక్సినేషన్ స్పీడప్

    June 13, 2021 / 02:59 PM IST

    దేశంలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ఊపందుకుంది. టీకా ప్రక్రియ ద్వారానే కరోనాకు ముకుతాడు వేయొచ్చని అభిప్రాయపడ్డ కేంద్రం... వ్యాక్సినేషన్‌లో వేగం పెంచింది. నెల నెలకు వ్యాక్సిన్ డోసులను పెంచుతున్నారు. ఈ నెలలో ఇప్పటికే 30 లక్షల డోసులు వేశారు. ఏప్రిల�

    Junior Doctors In AP : చర్చలు సఫలం, విధుల్లోకి జూనియర్ వైద్యులు

    June 9, 2021 / 03:40 PM IST

    ఏపీ రాష్ట్ర ప్రభుత్వంతో జూనియర్ డాక్టర్లు జరిపిన చర్చలు కాసేపటి క్రితం ముగిశాయి. చర్చలు సఫలం అయ్యాయి. 2021, జూన్ 09వ తేదీ బుధవారం నాలుగు గంటల పాటు చర్చలు జరిగాయి. ఈ చర్చల్లో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ల ప్రతినిధి �

    గుడ్ న్యూస్ :దేశవ్యాప్తంగా తగ్గుతున్న కరోనా కేసులు

    June 7, 2021 / 11:27 AM IST

    గుడ్ న్యూస్ :దేశవ్యాప్తంగా తగ్గుతున్న కరోనా కేసులు

    COVID 19 in Andhrapradesh : 478 కేసులు, ముగ్గురు మృతి

    December 16, 2020 / 06:06 PM IST

    COVID 19 in Andhrapradesh : ఏపీలో కరోనా కేసులు రోజు రోజుకు తగ్గుముఖం పడుతున్నాయి. వేల సంఖ్యలో నమోదవుతున్న కేసులు..ప్రస్తుతం వందల సంఖ్యకు చేరుకున్నాయి. గత 24 గంటల్లో 64 వేల 099 శాంపిల్స్ పరీక్షించగా..478 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 2020, డిసెంబర్ 16వ తేదీ బుధవారం సాయంత్రం

    కరోనా చికిత్సకు రూ.10 వేలు మించదు… రోజుకు రూ.2 లక్షల బిల్లులు దారుణం

    August 3, 2020 / 09:39 AM IST

    కరోనా చికిత్సకు రూ.10 వేలు మించదు… రోజుకు రూ.2 లక్షల బిల్లులు దారుణమన్నారు మంత్రి ఈటెల రాజేందర్. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కోవిడ్ చికిత్స కోసం ఖరీదైన మందులను వినియోగిస్తున్నట్లు చెప్పారు. తొలిదశలోనే కరోనా వైరస్ ను గుర్తిస్తే..చికిత్స ఖరీదైనది క

    Mask పెట్టుకోండి, లేకపోతే Google Maps గుర్తుచేస్తుంది

    July 31, 2020 / 08:01 AM IST

    కరోనా వేళ..బయటకు వెళ్లాలని అనుకుంటున్నారా..అయ్యో Mask పెట్టుకోలేదు అని ఫీల్ కాకండి. ఇప్పుడు Google Maps ఆ సంగతి గుర్తు చేస్తుంది. మాస్క్ పెట్టుకోవాలని సూచిస్తుంది. ‘మాస్క్ ధరించండి..ప్రాణాలు కాపాడు’ (“Wear a Mask. Save Lives.”) అనే కొత్త బ్యానర్ ఏర్పాటు చేసినట్లు గూగు

10TV Telugu News