Home » Corona Patient
చికెన్ పెట్టాలని..తిన్న తర్వాతే..ఇంటికి వెళుతానని కరోనా నుంచి కోలుకున్న రోగి చెప్పాడు. అంతేగాదు..డ్యాన్స్ చేశాడు. ఇతనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఈ ఘటన మహారాష్ట్రలోని సాంగ్లి జిల్లాలో చోటు చేసుకుంది.
కరోనా సెకండ్ వేవ్ ప్రభావం దేశంలో క్రమంగా తగ్గుతుంది. ఇక సెకండ్ వేవ్ మిగిల్చిన చేదు జ్ఞాపకాల నుంచి ప్రజలు ఇప్పుడిప్పుడే బయటపడుతున్నారు.
Covid-19 : కోవిడ్ను జయించి లక్షలాది మంది సంతోషంగా ఇళ్లకు తిరిగి వెళుతుంటే కొందరు మాత్రం మానసిక ధైర్యం కోల్పోయి ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. తనను చూడటానికి కుటుంబ సభ్యులెవరూ రావటం లేదనే కారణంతో విశాఖపట్నంలోని కేజీహెచ్ లో కోవిడ్ బాధితురాలు ఆత
కరోనా రోగుల పట్ల కొందరు వ్యక్తులు వివక్షత చూపుతున్నారు. ఇంట్లో వారికి కరోనా వస్తే జాగ్రత్తగా చూసుకోకుండా దూరం పెడుతున్నారు. తాజాగా మంచిర్యాల జిల్లాలో జరిగిన ఘటనే దీనికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు
కరోనా సోకిన వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందటంతో అతడి బంధువులు జూనియర్ డాక్టర్ పై దాడి చేశారు. ఈ ఘటన అసోం రాష్ట్రం హోజాయ్ జిల్లాలోని ఓడాలి మోడల్ కొవిడ్ ఆసుపత్రిలో జరిగింది. కరోనాతో ఆసుపత్రిలో చేరిన వ్యక్తి ఆరోగ్య పరిస్థితి వ�
ఏపీలో కరోనా బాధితుల నుంచి హాస్పిటల్ దందా కొనసాగుతునే ఉంది. కరోనా వైద్య ప్రక్రియలను ప్రభుత్వం ఆరోగ్య శ్రీ పరిధిలోకి చేర్చినా..కొన్ని ఆసుప్రత్రులు కరోనా బాధితుల నుంచి ఫీజులు వసూలు చేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లాలోని కాకినాడు ఇనోదయా ఆసుప�
కల్లు లేక ఆసుపత్రిని నుంచి పారిపోయాడు కరోనా రోగి.. కామారెడ్డి జిల్లా బాన్సువాడలో గురువారం చోటుచేసుకుంది. పిట్లం మండలం తిమ్మానగర్ గ్రామానికి చెందిన కరోనా బాధితుడు (55) కామారెడ్డి ఏరియా ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం చేరాడు.
దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభణ కొనసాగుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో కూడా కరోనా కేసులు విపరీతంగా నమోదవుతున్నాయి. ఇక గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు కరోనాను ఎదురుకునేందుకు పాతపద్ధతులను అనుసరిస్తున్నారు.
వైద్యం అందించాల్సిన వ్యక్తి కరోనా పేషెంట్ పై కన్నేశాడు. కరోనా రోగిపై అత్యాచారానికి పాల్పడ్డాడు.. ఈ ఘటన మధ్యప్రదేశ్ లోని భోపాల్ లో చోటుచేసుకుంది. ఘటన వివరాల్లోకి వెళితే 43 ఏళ్ల మహిళ కరోనాతో బాధపడుతూ ఏప్రిల్ 6 న భోపాల్ మెమోరియల్ హాస్పిటల్ అండ్ ర�
కరోనా కేసుల తీవ్రత రోజు రోజుకు పెరుగుతుంది. దీంతో దేశంలోని చాలా ఆసుపత్రులలో బెడ్లు నిండుకున్నాయి. కొన్ని చోట్ల ఒక్కో బెడ్డుపై ఇద్దరినీ ఉంచి వైద్యం అందిస్తున్నారు డాక్టర్లు. ప్రజలను బ్రతికించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇదిలా ఉంటే అనం�