Corona Patient

    Corona Patient Demand Chicken : చికెన్ పెడితేనే..ఇంటికి వెళ్తా…అంటూ కరోనా రోగి డాన్స్

    July 10, 2021 / 07:06 PM IST

    చికెన్ పెట్టాలని..తిన్న తర్వాతే..ఇంటికి వెళుతానని కరోనా నుంచి కోలుకున్న రోగి చెప్పాడు. అంతేగాదు..డ్యాన్స్ చేశాడు. ఇతనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఈ ఘటన మహారాష్ట్రలోని సాంగ్లి జిల్లాలో చోటు చేసుకుంది.

    Negligence: కూరగాయలు అమ్ముతున్న కరోనా పేషెంట్

    June 6, 2021 / 05:14 PM IST

    కరోనా సెకండ్ వేవ్ ప్రభావం దేశంలో క్రమంగా తగ్గుతుంది. ఇక సెకండ్ వేవ్ మిగిల్చిన చేదు జ్ఞాపకాల నుంచి ప్రజలు ఇప్పుడిప్పుడే బయటపడుతున్నారు.

    Covid-19 : కోవిడ్ బాధితురాలు ఆత్మహత్యాయత్నం

    June 4, 2021 / 05:52 PM IST

    Covid-19 :  కోవిడ్‌ను జయించి లక్షలాది మంది సంతోషంగా ఇళ్లకు తిరిగి వెళుతుంటే కొందరు మాత్రం మానసిక ధైర్యం కోల్పోయి ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. తనను చూడటానికి కుటుంబ సభ్యులెవరూ రావటం  లేదనే కారణంతో విశాఖపట్నంలోని  కేజీహెచ్ లో  కోవిడ్ బాధితురాలు ఆత

    Corona Patient: కరోనా సోకిన భార్యను బాత్‌రూంలో ఉంచిన భర్త

    June 4, 2021 / 12:55 PM IST

    కరోనా రోగుల పట్ల కొందరు వ్యక్తులు వివక్షత చూపుతున్నారు. ఇంట్లో వారికి కరోనా వస్తే జాగ్రత్తగా చూసుకోకుండా దూరం పెడుతున్నారు. తాజాగా మంచిర్యాల జిల్లాలో జరిగిన ఘటనే దీనికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు

    Attack On Doctor: వైద్యుడిపై దాడి.. 24 మంది అరెస్ట్

    June 2, 2021 / 01:00 PM IST

    కరోనా సోకిన వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందటంతో అతడి బంధువులు జూనియర్ డాక్టర్ పై దాడి చేశారు. ఈ ఘటన అసోం రాష్ట్రం హోజాయ్‌ జిల్లాలోని ఓడాలి మోడల్‌ కొవిడ్‌ ఆసుపత్రిలో జరిగింది. కరోనాతో ఆసుపత్రిలో చేరిన వ్యక్తి ఆరోగ్య పరిస్థితి వ�

    Corona Treatment : ఆరోగ్యశ్రీ కింద చేరిన కరోనా బాధితుడి నుంచి రూ.6 లక్షలు డిమాండ్..కలెక్టర్ కు ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యే ద్వారంపూడి

    May 28, 2021 / 03:12 PM IST

    ఏపీలో కరోనా బాధితుల నుంచి హాస్పిటల్ దందా కొనసాగుతునే ఉంది. కరోనా వైద్య ప్రక్రియలను ప్రభుత్వం ఆరోగ్య శ్రీ పరిధిలోకి చేర్చినా..కొన్ని ఆసుప్రత్రులు కరోనా బాధితుల నుంచి ఫీజులు వసూలు చేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లాలోని కాకినాడు ఇనోదయా ఆసుప�

    Covid-19: తాగేందుకు కల్లు లేక ఆసుపత్రి నుంచి పారిపోయిన కరోనా రోగి.

    May 28, 2021 / 01:07 PM IST

    కల్లు లేక ఆసుపత్రిని నుంచి పారిపోయాడు కరోనా రోగి.. కామారెడ్డి జిల్లా బాన్సువాడలో గురువారం చోటుచేసుకుంది. పిట్లం మండలం తిమ్మానగర్ గ్రామానికి చెందిన కరోనా బాధితుడు (55) కామారెడ్డి ఏరియా ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం చేరాడు.

    Steaming: వైరల్ వీడియో: ఆవిరి పట్టడంలో కొత్త విధానం

    May 22, 2021 / 04:24 PM IST

    దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభణ కొనసాగుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో కూడా కరోనా కేసులు విపరీతంగా నమోదవుతున్నాయి. ఇక గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు కరోనాను ఎదురుకునేందుకు పాతపద్ధతులను అనుసరిస్తున్నారు.

    Covid Patient: కరోనా రోగిపై అత్యాచారం.. 24 గంటల్లో మహిళ మృతి

    May 14, 2021 / 12:56 PM IST

    వైద్యం అందించాల్సిన వ్యక్తి కరోనా పేషెంట్ పై కన్నేశాడు. కరోనా రోగిపై అత్యాచారానికి పాల్పడ్డాడు.. ఈ ఘటన మధ్యప్రదేశ్ లోని భోపాల్ లో చోటుచేసుకుంది. ఘటన వివరాల్లోకి వెళితే 43 ఏళ్ల మహిళ కరోనాతో బాధపడుతూ ఏప్రిల్ 6 న భోపాల్ మెమోరియల్ హాస్పిటల్ అండ్ ర�

    Covid-19: ఒకే మంచంపై మృతదేహం, కరోనా బాధితుడు

    May 7, 2021 / 02:54 PM IST

    కరోనా కేసుల తీవ్రత రోజు రోజుకు పెరుగుతుంది. దీంతో దేశంలోని చాలా ఆసుపత్రులలో బెడ్లు నిండుకున్నాయి. కొన్ని చోట్ల ఒక్కో బెడ్డుపై ఇద్దరినీ ఉంచి వైద్యం అందిస్తున్నారు డాక్టర్లు. ప్రజలను బ్రతికించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇదిలా ఉంటే అనం�

10TV Telugu News