Home » corona second wave
కారులో ఉన్న యువకుడికి గాయాలయ్యాయి. అదే సమయంలో అటుగా వెళుతున్న నటుడు సోనూ సూద్ కు కంటపడింది. వెంటనే కారును ఆపి.. అక్కడకు చేరుకున్నాడు. కారు సెంట్రల్ లాక్ ఉండడంతో సోనూ సూద్ కష్టపడాల్
దేశంలో కరోనావైరస్ మహమ్మారిపై కేంద్రం తాజాగా హెచ్చరికలు చేసింది. దేశంలో కరోనా సెకండ్ వేవ్ కొనసాగుతోందని కేంద్రం తెలిపింది. వరుస పండుగల నేపథ్యంలో కీలక ప్రకటన చేసింది. ప్రజలను హెచ్చరి
భారత్ లో కరోనా సెకండ్ వేవ్ ఇంకా ముగియలేదా? ప్రజలు జాగ్రత్తగా ఉండాల్సిందేనా? అంటే, అవుననే అంటోంది కేంద్రం. మే 10 నుంచి చూస్తే కరోనా మహమ్మారి వీక్లీ పాజిటివిటీ రేటు ట్రెండ్
కరోనా డెల్టా వేరియంట్ దేశ రాజధాని ఢిల్లీపై పంజా విసిరింది. గత మూడు నెలల్లో ప్రభుత్వం పంపిన నమూనాల్లో ఎక్కువమంది డెల్టా వేరియంట్ బారినపడ్డట్లు
తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ డైరెక్టర్ శ్రీనివాసరావు రాష్ట్ర ప్రజలకు ఊరటనిచ్చే వార్త చెప్పారు. కరోనా సెకండ్ వేవ్ ప్రభావం నుంచి తెలంగాణ బయటపడిందని డీహెచ్ శ్రీనివాసరావు తెలిపారు.
Covid 19 India : కరోనావైరస్ మహమ్మారి దేశం నుంచి పూర్తిగా పోకపోవచ్చని ఐసీఎంఆర్ సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. ఇన్ ఫ్లూయెంజా లానే కరోనావైరస్ ఎప్పటికీ మనతోనే ఉండిపోతుందని అన్నారు. ఏదైనా జనాభా మధ్యన లేదా ప్రాంతంలో కరోనావైరస్ ఉండిపోతుందన్నారు. కరోనా మహమ
కరోనా మహమ్మారి పుణ్యమా అని రెండేళ్లలో ఓ ఏడాది మొత్తం థియేటర్లను మూతపెట్టారు. ప్రస్తుతం సెకండ్ వేవ్ కూడా దాదాపుగా తగ్గుముఖం పట్టినట్లే కనిపిస్తుండగా వైరస్ వ్యాప్తి భయాలైతే ప్రజలను ఇంకా వీడలేదు.
దేశంలో కరోనా సెకండ్ వేవ్ పై కేంద్రం తాజాగా హెచ్చరికలు జారీ చేసింది. కరోనా సెకండ్ వేవ్ ఇంకా ముగియలేదని చెప్పింది. కరోనా ముప్పు తొలిగిపోలేదని.. దేశంలో ప్రధానంగా ఆరు రాష్ట్రాల్లో చాలా కేసులు నమోదవుతున్నాయని తెలిపింది.
కరోనా మహమ్మారి దెబ్బకు దేశంలోని అన్ని పర్యాటక స్థలాలు మూతపడిన సంగతి తెలిసిందే. సెకండ్ వేవ్ తో దేశంలో లక్షల చొప్పున కేసులు నమోదవడంతో తాజ్ మహల్ తో పాటు స్మారక చిహ్నాలు గత రెండు నెలలుగా పర్యాటకులకు అనుమతి లేదు. కాగా, దేశంలో ఇప్పుడు కరోనా తగ్గుమ�
తూర్పు ఢిల్లీ బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ ఉచితంగా కొవిడ్ వ్యాక్సినేషన్ క్యాంపులను ప్రారంభించారు. ప్రత్యేకించి పెద్దల కోసం ఉచితంగా ఈ కొవిడ్ టీకా క్యాంపులను ఏర్పాటు చేశారు.