Home » Corona Tests
దేశంలో నిన్న కొత్తగా 1,49,394 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.అదే సమయంలో 1,072 మరణాలు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది.
దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 36,401 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ ఆరోగ్యమంత్రిత్వశాఖ పేర్కొంది.
ఏపీలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతుంది. గత 24 గంటల వ్యవధిలో 2 వేల 982 మందికి కరోనా సోకింది. 27 మంది చనిపోయారని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది.
తెలంగాణలో ఎంపిక చేసిన 19 జిల్లా కేంద్రాలలోని, ప్రధాన ప్రభుత్వ ఆస్పత్రుల్లో 19 డయాగ్నోసిస్ సెంటర్లను సోమవారం రోజున ప్రారంభించాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు నిర్ణయించారు.
Tamil nadu elephants picnic : గజరాజులు..రాజసం ఉట్టి పడే ఏనుగుల్ని చూస్తే ఎంత ఆనందమో..అటువంటి గజరాజులు చక్కగా పిక్నిక్ కు వెళ్లాయి. నదీ తీరంలో చక్కగా ఎంజాయ్ చేస్తున్నాయి. ఇక్కడ మరో విశేషమేమిటంటే పిక్నిక్ కు వెళ్లిన ఏనుగులన్నీ కరోనా పరీక్షలు కూడా చేయించుకున్నా�
Telangana government’s focus on corona new strain : తెలుగు రాష్ట్రాల్లో కరోనా కొత్త స్ట్రెయిన్ కలకలం సృష్టిస్తోంది. కరోనా న్యూ స్ట్రెయిన్పై తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. కరోనా కొత్త రూపంతరం నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్ ఉన్న
High court serious over Telangana government : కరోనా పరీక్షల విషయంలో తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కరోనాకు సంబంధించి వివిధ పిటిషన్లను విచారించిన న్యాయస్థానం ప్రభుత్వ తీరును తప్పుబట్టింది. రోజుకు 50 వేల పరీక్షలు చేయాలన్న ఆదేశాలను ప్రభుత్వం ఉద్దే�
స్పందన కార్యక్రమంలో రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. అధికారులకు పలు ఆదేశాలు ఇచ్చారు. కోవిడ్పై నిర్లక్ష్యం వద్దు, నిరంతరం అప్రమత్తంగానే ఉండాలని అధికారులతో చెప్పారు. కోవిడ్తో కలిసి జీవించాల్సిన పరిస్థితులు ఉన
ఏపీ సీఎం జగన్ కొవిడ్ పరీక్షలు, ఫలితాలకు సంబంధించి అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చారు. ఇకపై 24 గంటల్లోగా కరోనా నిర్ధారణ పరీక్షల ఫలితాలు వచ్చేలా చూడాలని అధికారులతో చెప్పారు. దేశంలోనే అత్యధికంగా రాష్ట్రంలో కరోనా నిర్ధారణ పరీక్షలు చేసి రికార్డు నె
తెలంగాణలో కరోనా వ్యాపిస్తూనే ఉంది. ప్రధానంగా జీహెచ్ఎంసీ పరిధిలో కేసులు ఎక్కువవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా..పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఆసుపత్రికి వెళ్లి..పరీక్షలు చేయించుకోవాల్సి వస్తుండడం..ఇబ్బ