-
Home » Corona Tests
Corona Tests
Covid-19 Update : దేశంలో నిన్న కొత్తగా 1,49,394 కోవిడ్ కేసులు నమోదు
February 4, 2022 / 10:16 AM ISTదేశంలో నిన్న కొత్తగా 1,49,394 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.అదే సమయంలో 1,072 మరణాలు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది.
Corona Update : దేశంలో కొత్తగా 36వేల కరోనా కేసులు.. 530 మంది మృతి
August 19, 2021 / 11:26 AM ISTదేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 36,401 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ ఆరోగ్యమంత్రిత్వశాఖ పేర్కొంది.
Andhra Pradesh Coronavirus : ఏపీలో 2,982 కొత్త కరోనా కేసులు.. 27 మంది మృతి
July 8, 2021 / 05:37 PM ISTఏపీలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతుంది. గత 24 గంటల వ్యవధిలో 2 వేల 982 మందికి కరోనా సోకింది. 27 మంది చనిపోయారని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో…
CM KCR : ప్రభుత్వ ఆధ్వర్యంలో డయాగ్నస్టిక్ సెంటర్లు
June 5, 2021 / 04:23 PM ISTతెలంగాణలో ఎంపిక చేసిన 19 జిల్లా కేంద్రాలలోని, ప్రధాన ప్రభుత్వ ఆస్పత్రుల్లో 19 డయాగ్నోసిస్ సెంటర్లను సోమవారం రోజున ప్రారంభించాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు నిర్ణయించారు.
‘అమ్మ’ఆశీస్సులతో.. పిక్నిక్ కు వెళ్లిన ఏనుగులు : కరోనా పరీక్షలు చేయించుకుని మరీ..నదీతీరంలో ఎంజాయ్ చేస్తున్న గజరాజులు
February 9, 2021 / 03:35 PM ISTTamil nadu elephants picnic : గజరాజులు..రాజసం ఉట్టి పడే ఏనుగుల్ని చూస్తే ఎంత ఆనందమో..అటువంటి గజరాజులు చక్కగా పిక్నిక్ కు వెళ్లాయి. నదీ తీరంలో చక్కగా ఎంజాయ్ చేస్తున్నాయి. ఇక్కడ మరో విశేషమేమిటంటే…
కరోనా న్యూ స్ట్రెయిన్పై తెలంగాణ సర్కార్ ఫోకస్..విదేశాల నుంచి వచ్చినవారికి కరోనా పరీక్షలు
December 24, 2020 / 06:26 PM ISTTelangana government’s focus on corona new strain : తెలుగు రాష్ట్రాల్లో కరోనా కొత్త స్ట్రెయిన్ కలకలం సృష్టిస్తోంది. కరోనా న్యూ స్ట్రెయిన్పై తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. కరోనా కొత్త రూపంతరం నేపథ్యంలో…
‘రోజుకు 50 వేల కరోనా పరీక్షలు ఎందుకు చేయడం లేదు’.. తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు
November 26, 2020 / 04:48 PM ISTHigh court serious over Telangana government : కరోనా పరీక్షల విషయంలో తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కరోనాకు సంబంధించి వివిధ పిటిషన్లను విచారించిన న్యాయస్థానం ప్రభుత్వ తీరును తప్పుబట్టింది.…
అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో తప్పనిసరి కరోనా పరీక్షలు. 28వేల పోస్టుల భర్తీకి సీఎం జగన్ అనుమతి
September 8, 2020 / 04:00 PM ISTస్పందన కార్యక్రమంలో రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. అధికారులకు పలు ఆదేశాలు ఇచ్చారు. కోవిడ్పై నిర్లక్ష్యం వద్దు, నిరంతరం అప్రమత్తంగానే ఉండాలని అధికారులతో చెప్పారు. కోవిడ్తో కలిసి జీవించాల్సిన పరిస్థితులు…
24 గంటల్లోగా కోవిడ్ పరీక్షల ఫలితాలు, అధికారులకు సీఎం జగన్ ఆదేశం
August 25, 2020 / 01:18 PM ISTఏపీ సీఎం జగన్ కొవిడ్ పరీక్షలు, ఫలితాలకు సంబంధించి అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చారు. ఇకపై 24 గంటల్లోగా కరోనా నిర్ధారణ పరీక్షల ఫలితాలు వచ్చేలా చూడాలని అధికారులతో చెప్పారు. దేశంలోనే అత్యధికంగా రాష్ట్రంలో…
హైదరాబాద్ లో ప్రజల వద్దకే కరోనా పరీక్షలు : 20 సంచార వాహనాలు సిద్ధం
July 30, 2020 / 06:24 AM ISTతెలంగాణలో కరోనా వ్యాపిస్తూనే ఉంది. ప్రధానంగా జీహెచ్ఎంసీ పరిధిలో కేసులు ఎక్కువవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా..పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఆసుపత్రికి వెళ్లి..పరీక్షలు చేయించుకోవాల్సి వస్తుండడం..ఇబ్బందులు ఎదురవుతుండడంతో ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్…