-
Home » Corona Update
Corona Update
COVID-19: డేంజర్ బెల్స్.. దేశంలో 40వేలు దాటిన కరోనా యాక్టివ్ కేసులు.. కొత్త కేసులు ఎన్నంటే..
June 11, 2022 / 10:15 AM ISTదేశంలో కరోనా వ్యాప్తి పెరుగుతోంది. మళ్లీ డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. భారీగా కొత్తకేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24గంటల్లో కొత్తగా 8,329 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 40వేలు దాటింది.…
India Covid : కరోనా మనల్ని వదలదా ? ఫోర్త్ వేవ్కు సంకేతం!
April 25, 2022 / 01:59 PM ISTమరోవైపు CBSE 10, 12వ తరగతుల ఫైనల్ ఎగ్జామ్స్ మొదలవనున్నాయి. ఇప్పటికే ఢిల్లీలో స్కూల్స్, కాలేజీల్లో కేసులు పెరుగుతుండడం.. పరీక్షలు స్టార్ట్ అవుతుండడంతో కరోనా మరింత విజృంభిస్తుందేమోనన్న భయాలు సర్వత్రా...
Telangana Covid : తెలంగాణలో 25 కరోనా కేసులు.. కోలుకుంది 53 మంది
April 1, 2022 / 07:53 PM ISTఒక్కరు కూడా కరోనాతో చనిపోలేదని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో 53 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో 20 కేసులు...
India Covid : భారత్లో కరోనా తగ్గినట్లేనా ? 24 గంటల్లో ఎన్ని కేసులంటే
March 5, 2022 / 10:11 AM ISTమొత్తం 4,23,78,721 మంది కోలుకున్నారు. భారతదేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు కరోనా కారణంగా 5,14,878 మంది మృత్యువాతపడ్డారు. మరోవైపు... కరోనా వ్యాక్సినేషన్ జోరుగా కొనసాగుతోంది. 414 రోజులుగా
Covid 4th Wave : బాంబు పేల్చిన సైంటిస్టులు.. కరోనా ఫోర్త్ వేవ్ ఎంట్రీ !
February 27, 2022 / 05:46 PM ISTనాలుగో వేవ్ తీవ్రత అనేది.. వైరస్ వ్యాప్తి, కొత్త వేరియంట్ల బట్టి ఉంటుందని స్పష్టం చేశారు. బూస్టర్ డోస్ పంపిణీ, వ్యాక్సినేషన్ లాంటి అంశాలపై కూడా ఫోర్త్వేవ్ తీవ్రత ఆధారపడి...
Delhi Night Curfew : ఢిల్లీలో కోవిడ్ ఆంక్షలకు ముగింపు, కర్ఫ్యూ ఎత్తివేత.. స్కూల్స్ రీ ఓపెన్
February 25, 2022 / 05:11 PM ISTఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ అధ్యక్షతన DDMA సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సమావేశానికి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియ
India Covid : భారత్లో భారీగా తగ్గిన కరోనా కేసులు
February 21, 2022 / 10:08 AM IST24 గంటల్లో 16 వేల 051 కేసులు నమోదయ్యాయి. 206 మంది చనిపోయారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. నిన్నటితో పోల్చుకుంటే కేసులు, మరణాల సంఖ్య భారీగా తగ్గింది. ప్రస్తుతం దేశంలో...
Corona Update: భారత్ లో 5 లక్షలకు చేరువలో కరోనా మరణాలు, భారీగా తగ్గుతున్న కేసులు
February 1, 2022 / 09:17 AM ISTభారత్ లో కరోనా మరణాలు ఒక్కరోజులో వేయికి పైగా నమోదు కావడం ఆందోళన కలిగిస్తుంది. ఒక వైపు కరోనా కేసులు దిగొస్తుండగా.. మరణాల సంఖ్య పెరగడం తీవ్ర ఆందోళన కలిగిస్తుంది.
Corona Update: దేశంలో అదుపులోకి మహమ్మారి, కొత్తగా ఎన్ని కేసులంటే?
January 30, 2022 / 09:13 AM ISTభారత్ లో కరోనా భారిన పడి మృతి చెందిన వారి సంఖ్య 4,94,091కి చేరుకుంది. కేసుల సంఖ్య తగ్గుతున్నప్పటికీ మృతుల సంఖ్య పెరగడం ఆందోళన కలిగిస్తుంది.
Corona Update: భారత్ లో 3,06,064 కొత్త కరోనా కేసులు నమోదు
January 24, 2022 / 09:22 AM ISTగడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 2,43,495 మంది కరోనా నుంచి కోలుకోగా, ఇప్పటి వరకు మహమ్మరి నుంచి కోలుకున్న వారి సంఖ్య 3,68,04,145కి చేరింది.