Home » corona vaccine
new corona cases india: దేశంలో కరోనా ఉధృతి కంటిన్యూ అవుతోంది. ఒకవైపు, దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం ముమ్మరంగా సాగుతుండగా..మరోవైపు, కొత్త కేసులు 17వేలకు చేరుతుండటం ఆందోళన కలిగిస్తోంది. గురువారం(మార్చి 4,2021) 7లక్షల 61వేల 834 మందికి కొవిడ్ నిర్ధారణ ప�
These Shoes Are A Metre Long: కరోనా వైరస్ మహమ్మారి ఏడాదికిపైగా యావత్ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. టీకా వచ్చినా కరోనా ముప్పు మాత్రం పూర్తిగా తొలగలేదనే చెప్పాలి. పలుదేశాల్లో మరోసారి కరోనా తీవ్రత పెరిగింది. భారీగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో కొవ�
Infosys, Accenture Covid Vaccination: ఐటీ దిగ్గజాలు ఇన్ఫోసిస్, యాక్సెంచర్.. తమ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పాయి. భారత్లో తమ ఉద్యోగులకు వ్యాక్సినేషన్ కోసం అయ్యే ఖర్చంతా తామే భరిస్తామని తెలిపాయి. కేవలం ఉద్యోగులకే కాదు వారి కుటుంబసభ్యులకు అయ్యే ఖర్చుని కూడా తామే భరిస
india corona cases: దేశంలో కరోనా తీవ్రత కొనసాగుతోంది. పాజిటివ్ కేసులు మళ్లీ భారీగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో ఏకంగా 17వేల 407 కొత్త కేసులు నమోదయ్యాయి. నిన్న 14వేల 989 కేసులు నమోదవగా, నేడు ఏకంగా 17వేలు దాటింది. మొత్తం కేసుల సంఖ్య కోటి 11లక్షలు దాటింది. కాగా, మూడ
Texas Governor Lifts Mask Mandate: టెక్సాస్ గవర్నర్ గ్రెగ్ అబాట్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కరోనా కారణంగా తప్పనిసరి చేసిన ‘మాస్క్ ధరింపు’ నిబంధనను రాష్ట్ర వ్యాప్తంగా ఎత్తివేస్తున్నట్టు ప్రకటించారు. అంతేకాదు టెక్సాస్ రాష్ట్ర వ్యాప్తంగా ఇక 100 శాతం వాణిజ్య కా
Covid-19 cases rise in india: ఇండియాలో మళ్లీ కరోనా కలకలం రేగింది. వ్యాక్సిన్ వచ్చినా ఇంకా ముప్పు తొలగలేదు. చాపకింద నీరులా కొవిడ్ వైరస్ వ్యాపిస్తోంది. ప్రపంచ దేశాలతోపాటు భారత్ లోనూ కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. దేశంలో కొత్తగా 14వేల 989 పాజిటివ్ కేసులు నమోదయ్యా
Co-WIN App: కొవిడ్ వ్యాక్సిన్ పంపిణీకి ఏర్పాట్లు మొదలుపెట్టింది వైద్య ఆరోగ్య శాఖ. రాష్ట్రంలో సోమవారం నుంచి వ్యాక్సినేషన్ జరగనుంది. 60 ఏళ్లు దాటిన వారితో పాటు.. 45- 59 సంవత్సరాలకు సైతం కొవిడ్ వ్యాక్సినేషన్ ఇవ్వనున్నారు. మూడోదశలో భాగంగా ఉప ఆరోగ్యకేంద్ర�
Anand Mahindra Deserve Any Applause: సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉండే అతికొద్ది మంది వ్యాపారవేత్తల్లో మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూప్ అధినేత ఆనంద్ మహీంద్రా ఒకరు. లక్షల సంఖ్యలో ఉద్యోగులు, రూ.కోట్ల టర్నోవర్ కంపెనీని నడిపించడం, వీటన్నింటి మధ్యలోనూ నెటింట్లో సం�
only one student for bench, new rule in schools: మళ్లీ కరోనా కేసులు పెరుగుతుండటంతో తెలంగాణ ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. ముఖ్యంగా స్కూల్స్ లో విద్యార్థుల క్షేమంపై ఫోకస్ చేసింది. మహారాష్ట్రలో ఒకే స్కూల్ కి చెందిన 229మంది విద్యార్థులు కరోనా బారిన పడటం కలకలం రేపింది. ఈ క్రమంలో �