Home » corona vaccine
భారత్లో కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తోంది. మన దేశంలో కరోనా వైరస్ సామాజిక వ్యాప్తి(community transmission) మొదలైందని ‘ఇండియన్ మెడికల్ అసోసియేషన్’ (ఐఎంఏ) తెలిసింది. ‘పరిస్థితి ఏమాత్రం బాగోలేదని, కేసులు పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తోంది. సగ�
ఏదైతే జరగకూడదని అనుకున్నామో అదే జరిగింది. ఏ వార్త అయితే వినకూడదు అనుకున్నామో ఆ వార్త వినాల్సి వచ్చింది. కరోనా ముప్పు మరింత పెరిగింది. కరోనాతో మరింత జాగ్రత్తగా ఉండాల్సిన సమయం వచ్చింది. కరోనా వైరస్ మహమ్మారి గురించి ఐఎంఏ కీలక ప్రకటన చేసింది. ప్�
హైదరాబాద్ లోని నిమ్స్ ఆస్పత్రిలో కోవిడ్ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ ప్రక్రియ కొనసాగుతోంది. నిమ్స్ వైద్యులు ఇప్పటికే 26 మంది వాలంటీర్లను స్క్రీనింగ్ కోసం ఎంపిక చేశారు. వారిలో 20 మంది రక్తనమూనాలను సేకరించి ఆ శాంపిల్స్ ను సెంట్రల్ ల్యాబ్ కు ప�
కరోనా వైరస్ అందరికీ ప్రాణాంతకమా? కరోనా సోకిందంటే ఆసుపత్రిలో చేరాల్సిందేనా? ఆసుపత్రిలో ట్రీట్ మెంట్ తీసుకుంటేనే బతుకుతామా? ఇలాంటి సందేహాలు, భయాలు ఎన్నో. యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి ప్రజలకు నిద్ర లేకుండా చేస్తోంది. ఈ �
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి చంద్రబాబుని టార్గెట్ చేశారు. చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబు చెప్పేవన్నీ అబద్దాలే అన్నారు. చంద్రబాబుపై ప్రశ్నల వర్షం కురిపించారు. రాజ్యంగా నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కి దేశ అత్యున్నత ప�
క్లినికల్ ట్రయల్స్ పై జరుగుతున్న వివాదంపై ఐసీఎమ్ఆర్ వివరణ ఇచ్చింది. భారత బయోటెక్ టీకా ప్రయత్నాలపై ఐసీఎమ్ఆర్ ప్రకటన విడుదల చేసింది. ప్రపంచ స్థాయి ప్రమాణాల మేరకే కరోనా వ్యాక్సిన్ తయారీ, పరీక్షలు నిర్వహిస్తామని స్పష్టం చేసింది. దేశీయంగా వ్యా
వెనుకటి కెవడో తాటి చెట్టుఎందుకెక్కావురా అంటే దూడ మేత కోసం అన్నాడుట…అట్టా ఉంది వారణాశిలోని ఈ దొంగ మాటలు. పార్క్ చేసి ఉన్న పల్సర్ బైక్ ను దొంగతనం ఎందుకు చేశావురా అంటే కరోనాకు మందు కనిపెట్టటానికి అన్నాడుట. పల్సర్ బైక్ దొంగిలించిన దొంగను పోల�
ఈ కషాయాన్ని 5 రోజులు తాగితే కరోనా రోగులు కోలుకుంటున్నట్లు డాక్టర్లు తెలిపారు. ఇప్పటికే 2 దశల
కరోనా మహమ్మారిని అంతం చేసేందుకు వ్యాక్సిన తయారు చేయటానికి ప్రపంచంలోని సైంటిస్టులంతా తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈక్రమంలో పూణేలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (NIV) కూడా కరోనా వ్యాక్సిన్ తయారీలో నిమగ్నమైంది. ఈ క్రమంలో వారు తయారు చేసిన
యావత్ ప్రపంచం కరోనా వైరస్ మహమ్మారి దెబ్బకు వణికుతోంది. ప్రజలు ప్రాణభయంతో బతుకున్నారు.