Home » corona virus update
గత 24 గంటల్లో 22 వేల 270 మంది వైరస్ బారిన పడ్డారు. 325 మంది చనిపోయారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది.
24 గంటల వ్యవధిలో 159 మందికి కరోనా సోకింది. ఒకరు చనిపోయారని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది.
నేను ఎవరినీ వదలా అంటోంది కరోనా. ఈ రాకాసి బారిన పడిన వారిలో సామాన్యుడి నుంచి సెలబ్రెటీల వరకు ఉన్నారు. కరోనా పాజిటివ్ రావడంతో ఆసుపత్రుల్లోనే..హోం క్వారంటైన్ లో ఉండిపోతున్నారు. ఏ మాత్రం భయపడకుండా స్యయంగా..ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడి�
కరోనా వైరస్ కారణంగా విధించిన లాక్ డౌన్ అందర్నీ కష్టాలు పాలు చేస్తోంది. ఎంతో మందికి ఉపాధి కోల్పోయింది. వివిధ రంగాలపై ఆధారపడి జీవిస్తున్న వారి కష్టాలు అన్నీఇన్నీకావు. ప్రధానంగా ఎలక్ర్టానిక్ రిపేర్ చేసుకుంటూ జీవనం సాగిస్తున్న వారు..ప్రస్తుతం