Home » corona virus
వివిధ ప్రాంతాల నుంచి వస్తోన్న నివేదికల ఫలితాలు ఒకేవిధంగా లేవన్నారు. చాలా దేశాల్లో ఒకే విధమైన పరీక్షా పద్ధతులు, జన్యుక్రమం విశ్లేషణ సామర్థ్యాలు వేర్వేరుగా ఉన్నాయని సౌమ్య స్వామినాథన్ అన్నారు.
: చైనా వణికిపోతుంది. ఆ దేశంలో కొవిడ్ ఉదృతి రోజురోజుకు తీవ్రరూపం దాల్చుతుంది. ఇప్పటికే షాంఘైలో కొవిడ్ తీవ్రత తారాస్థాయికి చేరడంతో సోమవారం ఒక్కరోజే 51 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో నగరంలో...
భారత్ లోనిన్న కొత్తగా 2,067 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. 40 మంది కోవిడ్ తదితర కారణాలతో మరణించారు. కోవిడ్ నుంచి నిన్న1547 మంది కోలుకున్నారు.
భారత్ లో ఫోర్త్ వేవ్ మొదలైందా? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. అందుకు గణాకాంలు కూడా తొడవుతుండటంతో రాబోయే కాలంలో కరోనా ఫోర్త్ వేవ్ ను ఎదుర్కోక తప్పదన్న...
దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కోరలు చాస్తుంది. రోజురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండటం దేశ ప్రజలను ఆందోళనకు గురిచేస్తుంది. ఒమిక్రాన్ రూపంలో కొత్త వేరియంట్లు పుట్టుకొస్తున్న...
తెలంగాణలో ఈరోజు కొత్తగా 11 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇంతవరకు నమోదైన కోవిడ్ కేసుల సంఖ్య 7,91,630కి చేరింది.
చైనాలో కరోనా మరోసారి విజృంభిస్తోంది. ఆ దేశంలో పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నాయి. ఆదివారం ఒక్కరోజే 13వేల146 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి...
దేశంలో కోవిడ్ కేసులు సంఖ్య తగ్గుముఖం పట్టింది. నిన్న కొత్తగా 1,270 కోవిడ్ కేసులు నమోదుకాగా... 31 మరణాలు సంభవించాయి.ప్రస్తుతం దేశంలో 15,859 యక్టీవ్ కేసులుఉన్నాయని కేంద్ర వైద్య
భారత్లో కోవిడ్ కేసుల సంఖ్య క్రమేపి తగ్గుముఖం పడుతోంది. నిన్న కోత్తగా 1,549 కోవిడ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ ఈరోజు విడుదల చేసిన బులెటిన్ లో పేర్కోంది.
దేశంలో నిన్న కొత్తగా 2,075 కోవిడ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. అదే సమయంలో 71మంది కోవిడ్ సంబంధిత కారణాలతో మృత్యువాత పడ్డారు.