Home » corona virus
ఆంధ్రప్రదేశ్ లో కోవిడ్ కేసులు సంఖ్య తగ్గుముఖం పట్టింది. నిన్న రాష్ట్రంలో 22,383 శాంపిల్స్ పరీక్షించగా 495 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇంతవరకు కోవిడ్ బారిన పడిన వారి సంఖ్య23,15,
దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరిగాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో 30వేల 615 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి.
ఉక్రెయిన్కు చెందిన 41 ఏళ్ల వ్యక్తి.. కొంతకాలం క్రితం ఇటలీలో స్నేహితుడితో కలిసి బీచ్కు వెళ్లాడు. సముద్రంలో ఈత కొడుతూ చనిపోయాడు. 16 గంటల తర్వాత అతడి మృతదేహాన్ని గుర్తించారు.
కార్బెవాక్స్ 5కోట్ల డోసులకు కేంద్రం ఆర్డర్!
చైనా కోసం ఈనష్టాన్ని పుడ్చేందుకే డబ్ల్యూహెచ్ఓ చీఫ్ టెడ్రోస్ అధనోమ్..అధ్యయనాల పేరిట మరో కొత్త డ్రామాకు దిగారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
దేశంలో నిన్న కొత్తగా 1,49,394 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.అదే సమయంలో 1,072 మరణాలు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది.
దేశంలో కరోనా తీవ్రత క్రమేపి తగ్గుతోంది. గత 24 గంటల్లో కొత్తగా 1,61,386 కోవిడ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.
ఏపీలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. పెద్ద సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. మరోవైపు కరోనా మరణాల సంఖ్య పెరగడం ఆందోళనకు గురి చేస్తోంది.
ఆంధ్రప్రదేశ్ లో నిన్న కొత్తగా 4,108 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. కాగా కోవిడ్ కారణంగా ఒక్కరూ మరణించ లేదని వైద్య ఆరోగ్య శాఖ ఈ రోజు విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో తెలిపింది.
టీడీపీ నేత నారా లోకేశ్_కు కరోనా పాజిటివ్