Home » corona virus
ఆంధప్రదేశ్లో కోవిడ్ కేసుల సంఖ్య భారీగా పెరిగింది. మొన్న 547 కోవిడ్ కేసులు నమోదు కాగా నిన్న 840 మందికి కోవిడ్ నిర్ధారణ అయ్యిందని వైద్య ఆరోగ్య శాఖ ఈరోజు విడదల చేసిన హెల్త్ బులెటిన్
ఒకవైపు ఒమిక్రాన్ ప్రభావంతోనే తీవ్ర ఇబ్బందులు పడుతుంటే, కరోనాకు సంబంధించి మరో కొత్త వేరియంట్ కంగారు పెట్టేస్తోంది.
ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. గతేడాది నవంబర్ చివరి వరకు కరోనా కేసులు తగ్గుతూ వచ్చాయి. డిసెంబర్ నెల మొదటి వారంలో ఒమిక్రాన్ వేరియంట్ ప్రభావం ప్రారంభమైంది
ఎటువంటి ట్రావెల్ హిస్టరీ లేని 141 మంది ఒమిక్రాన్ వేరియంట్ బారినపడటం ఆందోళన కలిగిస్తుంది. అయితే వీరిలో రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నవారు 93 మంది ఉండటం గమనార్హం
ఐదు రోజుల చికిత్సకు ఉద్దేశించి 10 మాత్రల ధరలను రూ.630గా నిర్ణయించామని ఆప్టిమస్ ఫార్మా ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి అన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ టెర్రర్ పుట్టిస్తోంది.
దక్షణాదితో పోల్చితే ఉత్తరాదిన కరోనా విజృంభణ ఎక్కువగా ఉంది. ముఖ్యంగా మహారాష్ట్రలో వ్యాప్తి కొనసాగుతుంది. దీంతో బాలీవుడ్ ప్రముఖులు పలువురు కరోనా బారిన పడుతున్నారు. ఈ మధ్యనే కరీనా..
గ్రేటర్ హైదరాబాద్లో కరోనా కేసులు అంతకంతకు పెరుగుతున్నాయి. కరోనా కేసులకు ఎల్ బీ నగర్ జోన్ హాట్ స్పాట్ గా మారింది. వనస్థలీపురంలో పాజిటివ్ కేసులు పెరగడంతో ఆందోళన కల్గిస్తోంది.
ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి నిరోధంలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది.
దేశంలో కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా పెరిగింది. గడిచిన 24 గంటల్లో 7,286 కరోనా కేసులు నమోదైనట్లు వైద్యారోగ్యశాఖ విడుదల చేసిన బులిటెన్లో పేర్కొంది.