Home » corona virus
ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మాస్క్ తప్పనిసరి అని హెల్త్ అండ్ హ్యూమన్ సర్వీసెస్ సెక్రటరీ డాక్టర్ మార్క్ ఘాలే వెల్లడించారు. ప్రతొక్కరూ మాస్క్ తప్పనిసరిగా ధరించాలని...
శంలో కరోనా కేసుల సంఖ్య భారీగా తగ్గాయి. కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులిటెన్ ప్రకారం.. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 5,784 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం, తిరుపతిలలో ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయనే అంశం ప్రజలను భయపెడుతోంది.
దేశంలో కరోనా కేసుల సంఖ్య భారీగా తగ్గింది. శుక్రవారం 9 వేల పైచిలుకు కరోనా కేసులు నమోదు కాగా.. శనివారం కరోనా 7992 కరోనా కేసులు నమోదయ్యాయి.
ఏపీలో కరోనా తీవ్రత కొనసాగుతోంది. రోజువారీ కేసుల్లో మళ్లీ పెరుగుదల కనిపించింది. గత 24 గంటల్లో ఏపీలో 31వేల 101 మంది శాంపిల్స్ ని పరీక్షించగా 193 మందికి..
ప్రపంచ వ్యాప్తంగా వెయ్యికి చేరువలో ఒమిక్రాన్ కేసులు..!_
రెండేళ్లుగా ప్రపంచ మానవాళికి కునుకులేకుండా చేసిన కరోనా మహమ్మారిని అరికట్టేందుకు దేశదేశాలు వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని సాగిస్తున్నాయి.
కరోనా వ్యాపించి రెండేళ్లు అయినా తన విశ్వరూపాన్ని ప్రపంచానికి చూపిస్తూనే ఉంది. రూపాలు మార్చుకుంటూ ఆల్పా, డెల్టా, ఒమిక్రాన్లుగా ప్రపంచంపై దండెత్తుతూనే ఉంది.
ఆంధ్రప్రదేశ్లో నిన్న కొత్తగా 184 కోవిడ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది.
ఒమిక్రాన్ని సమర్ధవంతంగా ఎదుర్కొవడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధం అయ్యింది. విదేశాల నుంచి వచ్చే వారికి ఆర్టీపీసీఆర్ టెస్ట్లు చేసిన అనంతరం హోమ్ క్వారంటైన్లో ఉంచేలా ప్రభుత్వం చర్యల