Home » corona virus
కరోనావైరస్ మహమ్మారి యావత్ ప్రపంచాన్ని వణికించింది. ఇంకా భయపెడుతూనే ఉంది. కరోనా కొత్త వేరియంట్లు జనాలకు నిద్ర లేకుండా చేస్తున్నాయి. కొత్త రూపాల్లో కరోనా మహమ్మారి విజృంభిస్తూనే ఉంది.
రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కూడా చాలామంది కొవిడ్ బారిన పడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా బ్రేక్ త్రూ ఇన్ ఫెక్షన్ కేసులు వెలుగుచూస్తున్నాయి. టీకా వేగం పెరిగినప్పటికీ, ప్రపంచ
మొదటి డోస్ కోవిడ్ టీకా తీసుకున్న నాలుగు నెలల తర్వాత ఆ వ్యక్తిలో యాంటీ బాడీలు బాగా తగ్గుతున్నట్లు ఓ అధ్యయనంలో వెల్లడైంది.
ప్రపంచాన్ని గజగజా విణికిస్తోన్న కరోనా మహమ్మారికి ముగింపు ఉందా? నిర్మూలన చేయగలమా? అంటే సైంటిస్టులు స్పష్టమైన సమాధానం ఇవ్వలేకపోతున్నారు. వైరస్ సంపూర్ణ నిర్మూలన అసాధ్యమే అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 864 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన కోవిడ్ కేసులు సంఖ్య 20,30,849 కి చేరింది.
విశ్వ విద్యాలయ పరిశోధకులు వ్యాక్సినేషన్ల నిల్వ, సరఫరాపై దృష్టి కేంద్రీకరించారు. అసలు ఉష్ణోగ్రత లేని..సరికొత్త కోవిడ్ టీకాలను తయారు చేసి సంచలనం సృష్టించారు.
బుధవారం దేశంలో కరోనా కేసులు పెరిగాయి. గడిచిన 24 గంటల్లో 37, 875 కరోనా కేసులు నమోదయ్యాయి. కేరళలో అత్యధిక కరోనా కేసులు వెలుగుచూస్తున్నాయి.
కరోనా మహమ్మారి కారణంగా ఏపీఎస్ఆర్టీసీ భారీగా నష్ట పోయింది. ప్రజా రవాణా ద్వారా వచ్చే ఆదాయం పడిపోయింది. ప్రజలకు మెరుగైన సేవలను అందించేందుకు కార్గో సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది.
దేశంలో కరోనా స్థానిక దశకు చేరుకుంటోంది. ఈ విషయాన్ని డబ్ల్యూ హెచ్ఓ చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ సౌమ్య స్వామినాథన్ వెల్లడించారు. మహమ్మారి కాస్త ఎండెమిక్ స్టేజ్కు చేరుకుంటోందన్నారు.
దేశంలో కరోనా కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతోంది. సోమవారం 30వేలకు దిగువున ఉన్న కేసులు తాజాగా మంగళవారం 42 వేలు దాటాయి. గడిచిన 24 గంటల్లో 42,625 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ ఆరోగ్యమంత్రిత్వ శాఖ విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది.