Home » corona virus
దేశంలో మళ్లీ కొన్ని ప్రాంతాల్లో కరోనా వైరస్ అలజడి రేపుతోంది. గత వారం కర్ణాటకలోని ధర్వాడ్ లో ఓ మెడికల్ కాలేజీలోని దాదాపు 250 మందికిపైగా విద్యార్థులకు కరోనా సోకగా..తాజాగా మహారాష్ట
విశ్వనటుడు కమల్ హాసన్ తనకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయినట్లు తెలిపారు..
కరోనావైరస్ పై ప్రపంచానికి కనిపించేలా యుద్ధాన్ని ప్రకటించింది చైనాలోని ఓ ప్రాంతం. రష్యాతో సరిహద్దుల్లో ఉన్న హీహే నగరం తాజాగా ఓ ప్రకటన చేసింది.
ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా భారత దేశ ప్రజల ఆయుర్ధాయం సగటున రెండేళ్లు తగ్గిందని ఇంటర్నేషనల్ ఇనిస్టిట్యూట్ ఫర్ పాపులేషన్ స్టడీస్ అనె సంస్ధ(ఐఐపీఎస్) వెల్లడిం
కరోనావైరస్ మహమ్మారి విషయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) తాజా హెచ్చరికలు చేసింది. కరోనా కథ ముగిసిందని అనుకోవద్దంది. కరోనా నుంచి ప్రపంచం ఇంకా బయటపడలేదని, ముప్పు ఇంకా పోలేదని, మ
ఏడాదిన్నర దాటింది... వ్యాక్సిన్లూ వచ్చాయి.. అయినా, ఇంకా కరోనావైరస్ మహమ్మారి ముప్పు మాత్రం పూర్తిగా తొలగలేదు. ఈ మహమ్మారి ఇంకా యావత్ ప్రపంచాన్ని వణికిస్తూనే ఉంది. కరోనా కొత్త వేరియంట
ప్రపంచాన్ని వణికించిన కరోనా వైరస్.. మరోసారి భయం పుట్టిస్తోంది. ప్రపంచంపై డెల్టా వేరియంట్ వేరీ డేంజర్గా తయారైంది.
యావత్ ప్రపంచాన్ని డెల్టా వేరియంట్ వణికిస్తోంది. అధిక దేశాల్లో డెల్టా ప్రాబల్యమే ఎక్కువగా ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) కూడా ప్రకటించింది. ఈ క్రమంలో చిన్నారులపై డెల్టా
కరోనావైరస్ మహమ్మారి ఏ ముహూర్తాన వెలుగులోకి వచ్చిందో కానీ, ఏడాదిన్నర గడుస్తున్నా ఇంకా ప్రపంచాన్ని వణికిస్తూనే ఉంది. వ్యాక్సిన్లు వచ్చినా కరోనాను పూర్తి స్థాయిలో కట్టడి చేయలేకపోతున్న
కరోనావైరస్ మహమ్మారి ఏ ముహూర్తాన వచ్చిందో కానీ మానవాళిని వెంటాడుతూనే ఉంది. వ్యాక్సిన్లు వచ్చినా కరోనా మహమ్మారి ముప్పు మాత్రం తొలగడం లేదు. కొత్త రూపాల్లో ఈ వైరస్ విరుచుకుపడుతూనే ఉంది