Home » corona virus
అఖండ, పుష్ప సక్సెస్ తో సినిమా ఇండస్ట్రీ ఇప్పుడిప్పుడే ఊపిరిపీల్చుకుంటోంది. ఆడియన్స్ కి కూడా ఇప్పుడిప్పుడే ధియేటర్లకు రావడంతో రిలీజ్ కు రెడీగా ఉన్న సినిమాలు ధైర్యంగా..
ఏపీలో నిన్న కొత్తగా 103 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. గడచిన 24 గంటల్లో కోవిడ్ కు చికిత్స పొంది 175 మంది కోలుకున్నారు.
తెలంగాణలో మరో ఒమిక్రాన్ కేసు నమోదైంది. హైదరాబాద్ నగరంలోని హయత్ నగర్లో 23 ఏళ్ల యువకుడికి ఒమిక్రాన్ నిర్దారణ అయినట్లు అధికారులు తెలిపారు.
దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య క్రమేపి పెరుగుతోంది. సోమవారం ఉదయానికి మొత్తం 173 కేసులు నమోదయ్యాయి.
ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపధ్యంలో నెదర్లాండ్ లో ఈరోజు నుంచి జనవరి 14 వరకు లాక్ డౌన్ విధిస్తున్నట్లు ఆ దేశ తాత్కాలిక ప్రధాని మార్క్ రుట్టే ప్రకటించారు.
తెలంగాణలో ఈరోజు కొత్తగా 185 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. గడచిన 24 గంటల్లో మరో 205 మంది వ్యాధి నుంచి కోలుకున్నారు.
తెలంగాణలో ఈరోజు కొత్తగా 181 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. 203 మంది వ్యాధి నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో కొవిడ్ రికవరీ రేటు 98.84 శాతంగా ఉందని రాష్ట్ర ప్రజారోగ్యశాఖ ఈరోజు విడుదల చేసిన
ఒమిక్రాన్ వేరియంట్ డెల్టా రకం కంటే ఎక్కువ వేగంగా వ్యాప్తి చెందుతోందని కేంద్ర ఆరోగ్యశాఖ సహాయ మంత్రి డా. భారతి పవార్ చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దంపతులు ఈరోజు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ దంపతులను మర్యాద పూర్వకంగా కలిశారు .
ఆంధ్రప్రదేశ్లో నిన్న కొత్తగా 163 కోవిడ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ ప్రకటించింది.