Home » corona virus
దేశంలో, ప్రపంచంలోనూ మరోసారి కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి.
తెలంగాణలో 24గంటల్లో 2,700కు పైగా కేసులు వచ్చాయి. అందులో సగానికిపైగా గ్రామీణ ప్రాంతాల్లోనే ఉన్నాయి. వారం రోజులుగా 15జిల్లాల్లో పెద్ద ఎత్తున కేసులు నమోదవుతున్నాయి.
కరోనావైరస్ గాలిలో 20 నిమిషాలు ఉంటే, సోకే సామర్థ్యాన్ని 90శాతం కోల్పోతుందని ఓ పరిశోధన వెల్లడించింది.
ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రంలో మళ్లీ కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది.
కేంద్రమంత్రి నితిన్ గడ్కరీకి కరోనా పాజిటివ్ వచ్చింది. తేలికపాటి లక్షణాలతో కరోనా పాజిటివ్ వచ్చినట్లు గడ్కరీ ట్వీట్ చేశారు.
ఆంధ్రప్రదేశ్ లో కోవిడ్ కేసుల సంఖ్య మళ్లీ పెరిగింది. నిన్న తాజాగా 1,257 కోవిడ్ కేసులు నమోదయ్యాయని వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్ లో తెలిపారు.
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు కోవిడ్-19 నెగిటివ్ వచ్చినట్లు స్వయంగా ట్విట్టర్లో తెలిపారు. “కరోనావైరస్ నుండి కోలుకున్న తర్వాత, నేను మీ సేవకు తిరిగి వచ్చాను” అన్నారు
ప్రస్తుత లెక్కల ప్రకారం ఫిబ్రవరి 1-15 తేదీల మధ్య దేశంలో అత్యంత ఉధృతంగా కరోనా కేసులు నమోదవుతాయని భావిస్తున్నట్లు మ్యాథమెటిక్ డిపార్ట్ మెంట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డా.జయంత్ ఝా అన్నారు.
ఆంధ్రప్రదేశ్ లో నిన్న కొత్తగా 839 కోవిడ్ కేసులు నమోదయ్యాయని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. అదే సమయంలో 150 మంది కోవిడ్ నుంచి కోలుకోగా... పశ్చిమ గోదావరి శ్రీకాకుళం జిల్లాల్లో ఒక్కోక్కరు
దేశంలో కోవిడ్ విజృంభణ కొనసాగుతోంది. గత వారం రోజులుగా కేసులు క్రమేపి పెరుగతూ వస్తున్నాయి. బుధవారం 90 వేల పైగా ఉన్న కేసులు గురువారానికి 1లక్షా 17 వేలకు చేరాయి.