Home » corona virus
దేశంలో చాపకింద నీరులా కరోనా మళ్లీ విజృంభిస్తూ కలవర పెడుతోంది. పది రాష్ట్రాల్లో పాజిటివిటి రేటు 10 శాతం ఉందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. దీంతో ఆయా రాష్ట్రాలను అప్రమత్తం చేసింది.
Covid Children Health : కరోనా వైరస్ మహమ్మారి ఏ ముహూర్తాన వచ్చిందో కానీ ఏడాదిన్నర కావొస్తున్నా ఇంకా వేధిస్తూనే ఉంది. లక్షల మంది ప్రాణాలు బలితీసుకున్న ఈ మహమ్మారి కొత్త కొత్త రూపాల్లో విరుచుకుపడుతూనే ఉంది. కరోనా కారణంగా అనేక ఆరోగ్య సమస్యలు చుట్టుముడుతున్న�
రాష్ట్రంలో డెల్టా వేరియంట్ వేగంగా వ్యాపిస్తోందని.. వైరస్ ను ఎదుర్కోటానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని తెలంగాణ వైద్యా ఆరోగ్య శాఖ డైరెక్టర్ డాక్టర్ జీ.శ్రీనివాస రావు తెలిపారు. డెల్టా వేరియంట్ మరో 2 నెలలపాటు కొనసాగే అవకాశం ఉందని భా�
వ్యాక్సినేషన్ చేయించుకోని వ్యక్తులు తమ సొంత ఆరోగ్యాన్ని పణంగా పెట్టడమే కాదు.. తోటివారికి కూడా ప్రమాదకారులుగా మారుతున్నారు.
దేశవ్యాప్తంగా మరణ మృదంగం మ్రోగించిన కరోనా సెకండ్ వేవ్.. ఎట్టకేలకు అదుపులోకి వస్తుంది. కరోనా మహమ్మారి వేగం మందగించగా.. కొత్త కేసులలో స్థిరమైన క్షీణత కనిపిస్తుంది. దేశంలో ప్రతిరోజూ 60వేల కంటే తక్కువ పాజిటివ్ కేసులు వస్తున్నాయి.
తెలంగాణలోనూ ఢిల్లీ తరహా లాక్డౌన్ సడలింపులపై ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. ఈనెల 19 తర్వాత ఆంక్షల సడలింపు ఉంటుందని సమాచారం.
గత ఏడాది కరోనా ఫస్ట్ వేవ్ లో కరోనా సోకిన వ్యక్తి దగ్గరకు వెళ్లేందుకు కూడా ఎవరూ సాహసించేది కాదు. కళ్ళ ముందు మనిషి ప్రాణం పోతున్నా సాటి మనిషిలో చలనం కనిపించేది కాదు. కానీ సెకండ్ వేవ్ సమయానికి కొంతమార్పు వచ్చింది. కరోనా పేషేంట్ ను కూడా సాధారణ రో�
రోనా అంతరించిపోవాలని ఎంతోమంది పూజలు చేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఏకంగా కరోనా మాత విగ్రహాన్ని ప్రతిష్టించి ప్రత్యేక పూజలు కూడా చేస్తున్నారు. ఈ క్రమంలో ఓ సాధువు కరోనా నుంచి ఈ లోకానికి విముక్తి కలగాలని తపస్సు ప్రారంభించారు.
తెలంగాణలో కరోనా వైరస్ నివారణ చర్యలపై ఈ రోజు హైకోర్టులో విచారణ జరిగింది. చీఫ్ జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ విజయసేన్ రెడ్డి ధర్మాసనం అడిగిన పలు ప్రశ్నలకు అధికారులు వివరణ ఇచ్చారు.