Home » corona virus
Performed Last Rites: కరోనా మహమ్మారి ప్రభావం ఎక్కువగా ఉంది. సెకండ్ వేవ్ లో మరణాల రేటు పెరిగింది. కేసులు కూడా విపరీతంగా నమోదవుతున్నాయి. పల్లె పట్నం అనే తేడా లేకుండా కరోనా కేసులు బయటపడుతున్నాయి. ఇక ఇదిలా ఉంటే 300లకు పైగా కరోనా మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహి�
TS Covid-19 : తెలంగాణాలో గడచిన 24 గంటల్లో 3,982 మందికి కోవిడ్ నిర్ధారణ అయిందని వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వివరిచింది. గడిచిన 24 గంటల్లో కొత్తగా కోవిడ్ సోకి 27 మంది మరణించారు. ఆస్పత్రుల్లో కోవిడ్ కు చికిత్స పొంది మరో 5,186 మంది కోలుకుని ఇళ్ళ
దేశం ఒకవైపు వ్యాక్సిన్ కొరతతో అల్లాడుతోంది. మరోవైపు రాష్ట్రాల్లో మాత్రం వ్యాక్సిన్ భారీగా వృథా అవుతోంది. జాతీయ సగటుతో పోలిస్తే దేశంలోని 10 రాష్ట్రాల్లో వ్యాక్సిన్ వృథా చాలా ఎక్కువగా ఉంది. కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో సైతం ఈ జాబిత
ఈ మధ్యనే హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో 110 ఏళ్ల వృద్ధుడు కరోనాను జయించి ఔరా అనిపించగా, ఏపీలో నూరేళ్ల బామ్మ ఇంట్లోనే ఉండి కరోనాను జయించి శభాష్ అనిపించుకుంది. తాజాగా 25 రోజుల పసికందు కొవిడ్ను జయించింది.
దేశవ్యాప్తంగా కరోనావైరస్ కట్టడికి పలు రాష్ట్రాలు విధించిన ఆంక్షలు పనిచేస్తున్నట్లే కనిపిస్తున్నాయి. కొన్నిరోజుల క్రితం 4 లక్షల మార్కును దాటిన రోజువారీ కేసులు.. ఐదు రోజులుగా ఆ మార్కుకు దిగువన నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 3.43లక్షల
కరోనా బాధితుల కోసం తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) కీలక నిర్ణయం తీసుకుంది. కోవిడ్ పేషెంట్ల కోసం జర్మన్ షెడ్ల నిర్మాణానికి టీటీడీ ముందుకువచ్చింది. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మొత్తం 22 జర్మన్ షెడ్లు ఏర్పాటు చేయడానికి టీటీడీ నిర్ణయించింది. �
కరోనా వైరస్ కూడా మనలాగే మనుష్యుల్లాంటిదేననీ..అదికూడా బతకటానికి పోరాడుతోందనీ..బతికే హక్కు దానికి కూడా ఉందని అందుకే రూపాలు మార్చుకుంటోందని మాజీ సీఎం వ్యాఖ్యానించారు.
కరోనా సెకండ్ వేవ్ యువతను టార్గెట్ చేసిందా? మధ్య వయసులోనే ప్రాణాలు బలి తీసుకుంటోందా? ఇంటిని పోషించాల్సిన వారు కరోనా కాటుకు బలవుతున్నారా? ఆదుకునే వారు లేక కుటుంబాలు విచ్చిన్నం అవుతున్నాయా? అంటే, అవును అనే సమాధానం వినిపిస్తుంది. అసలు కరోనా యువ�
కరోనా చికిత్సకు సంబంధించి సోషల్ మీడియాలో రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. ఇందులో ఏది నిజమో, ఏది అబద్ధమో సామాన్యులు తెలుసుకోలేని పరిస్థితి. కొందరు వాటిని గుడ్డిగా నమ్మి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఇందులో భాగంగానే వేడి నీళ్లు తాగడం, వేడ�
దేశంలో విలయతాండవం చేస్తూ ప్రాణాలు బలితీసుకుంటున్న కరోనాను కట్టడి చేయాలంటే ఏకైక మార్గం వ్యాక్సినేషన్. ఇదే విషయాన్ని నిపుణులు పదే పదే చెబుతున్నారు. అయినా కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాక్సినేషన్ కార్యక్రమంలో జోరుని పెంచలేకపోతున్నాయి. ఇం