Home » corona virus
కన్నతండ్రిపై ఉన్న మమకారంతో ఓ కొడుకు ఏకంగా స్వీపర్ అవతారం ఎత్తాడు. కుటుంబాన్ని పోషించాలని కాదు... కొవిడ్ బారినపడిన తండ్రి బాగోగులు చూసుకోవాలని. అందుకే ఆయన చికిత్స పొందుతున్న ఆసుపత్రిలోనే పారిశుద్ధ్య కార్మికునిగా చేరాడు. విధుల్లో చేరేపాటిక
దేశంలో కరోనా వైరస్ సెకండ్ వేవ్ ఉద్ధృతి మామూలుగా లేదు. సెకండ్ వేవ్ లో మహమ్మారి విశ్వరూపం చూపిస్తోంది. వేగంగా వ్యాపిస్తోంది. రోజూ లక్షల సంఖ్యలో కొత్త కేసులు, వేల సంఖ్యలో మరణాలు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో రాష్ట్రాలు అలర్ట్ అయ్యాయి. విలయతాండవ�
Jr NTR tests positive for Covid19: టాలీవుడ్ అగ్రనటుడు, యంగ్ టైగర్ ఎన్టీఆర్కు కరోనా పాజిటివ్ వచ్చింది. ప్రస్తుతం ఎన్టీఆర్ హోం ఐసోలేషన్లో ఉన్నారు. ఈ మేరకు ఓ ట్వీట్ ద్వారా ఈ విషయాన్ని వెెల్లడించారు ఎన్టీఆర్. కరోనా వైరస్ మహమ్మారి యావత్ ప్రపంచాన్ని వణికిస్తోండగా..�
తెలంగాణ సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. వైద్య సిబ్బందిపై పని భారం తగ్గించేందుకు చర్యలు చేపట్టారు. ఏకంగా 50వేల నియామకాలకు ఆదేశాలు ఇచ్చారు. వైద్య సిబ్బంది నియామకంతో పాటు ఆక్సిజన్, రెమ్ డెసివిర్ ఇంజెక్షన్లు, ఆసుపత్రుల్లో బెడ్లు, ఇతర సౌక�
ఏడాదిన్నర కాలంగా కరోనా మహమ్మారి ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తుంది. అయితే ఈ వైరస్ పై పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ పరిశోధనల్లో ఈ వైరస్ ఇప్పటిది కాదని తేలిందట.. సుమారు 25 వేల ఏళ్ల ముందే కరోనాను పోలిన వైరస్ మనుషులకు సోకిందట.
రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారిపై రెండో దశ కరోనా తీవ్ర ప్రభావం చూపిస్తోందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్
వయో వృద్ధులు, శ్వాస కోశ సమస్యలు ఉన్న వారు మాత్రమే కొవిడ్ ప్రభావానికి ప్రాణాలు కోల్పోయేవారు. ఇప్పుడు అలా లేదు ఈ సెకండ్ వేవ్ యువతలోనే ఎక్కువగా కనపడుతుంది.
దేశంలో విలయతాండవం చేస్తున్న కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు, పాజిటివ్ కేసులను అదుపులోకి తెచ్చేందుకు దేశవ్యాప్త లాక్డౌన్ పెట్టాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (IMA) కేంద్రాన్ని కోరింది. దీనివల్ల వైరస్ చైన్ను బ్రేక్ చేయడంతో పాటు కొ�
ప్రస్తుతం అందరికి కరోనా మహమ్మారి భయం పట్టుకుంది. కరోనా పేరు వింటే చాలు ఉలిక్కిపడుతున్నారు. ఏ ఇద్దరు కూర్చున్నా డిస్కషన్ దాని గురించే. అంతగా, ఈ మహమ్మారి ఆందోళనకు గురి చేస్తోంది. కాగా, కరోనా బారిన పడకుండా ఉండేందుకు కొందరు ఇంట్లో పలు చిట్కాలు పా
ఆసుపత్రుల్లో కరోనా రోగుల అడ్మిషన్ కు సంబంధించి కేంద్రం కీలక సవరణలు చేసింది. మహమ్మారి విపత్కర పరిస్థితుల్లో కోవిడ్ రోగులకు కేంద్రం బిగ్ రిలీఫ్ ఇచ్చింది. కొవిడ్ రోగులు ఆసుపత్రుల్లో చేరేందుకు పాజిటివ్ నిర్ధారణ పత్రం తప్పనిసరి కాదని వెల్ల�