Home » corona virus
వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కరోనా లక్షణాలు కనిపిస్తే ఏం చేయాలి? హోం ఐసోలేషన్ లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? దీనిపై చాలామందికి అనేక అనుమానాలు, సందేహాలు, భయాలు ఉన్నాయి. స్పష్టమైన అవగాహన లేదు. మరి నిపుణులు ఏమంటున్నారు.
కరోనావైరస్తో మరణించిన వారి దహన సంస్కారాలకు వెళ్లొచ్చా? కరోనా మృతుల నుంచి వైరస్ వ్యాపిస్తుందా? అన్న సందేహం చాలామందిలోనే ఉంది.
ఏపీలో కరోనా విలయం కొనసాగుతోంది. మరోసారి భారీ సంఖ్యలో కేసులు, మరణాలు నమోదయ్యాయి. కొత్తగా మరో 20 వేలకు పైగా కేసులు, 80కి పైగా మరణాలు వెలుగుచూశాయి.
కరోనా సెకండ్ వేవ్ దేశంలో విలయం సృష్టిస్తోంది. మన దేశంపై సునామీలా విరుచుకుపడుతోంది. ప్రతిరోజు 3 లక్షలకు పైగానే కేసులు, వేల సంఖ్యలో మరణాలు నమోదవుతున్నాయి. కాగా సెకండ్ వేవ్ వైరస్ గురించి షాకింగ్ విషయాలు వెలుగుచూశాయి. సెకండ్ వేవ్ వైరస్ చాలా డేంజ�
ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. సీఎం జగన్ అధ్యక్షతన సుమారు 3 గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో కరోనా కట్టడి, వ్యాక్సినేషన్, కర్ఫ్యూ సహా పలు కీలక అంశాలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కేబినెట్ నిర్ణయాలను మంత్రి పేర్నినాని మీడియాకు త�
ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్త కర్ఫ్యూకి ఆమోద ముద్ర వేసింది. రాష్ట్రంలో రేపటి(మే 5,2021) నుంచి రెండు వారాల పాటు మధ్యాహ్నం 12 తర్వాత కర్ఫ్యూ అమలుకు మంత్రివర్గం ఓకే చెప్పింది. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 వరకే నిత్యావసరాలు, వ్యాపారాల�
కరోనా మహమ్మారి దెబ్బకు ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. ఇంకెన్నో జీవితాలు ఛిద్రమవుతున్నాయి. ఎంతోమంది పిల్లలు తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మిగిలిపోతున్నారు. ఇలాంటి కష్టకాలంలో టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ గొప్ప నిర్ణయం తీసుకున�
కరోనా కట్టడికి దేశవ్యాప్తంగా మరోసారి లాక్డౌన్ విధించడంపై జోరుగా చర్చ జరుగుతోంది. లాక్ డౌన్ తప్ప మరో మార్గం లేదనే అభిప్రాయం వినిపిస్తోంది. మరి కరోనాను నియంత్రించాలంటే లాక్ డౌన్ ఒక్కటే మార్గమా? మరో దారి లేదా? ఇతర చర్యలు ఏమైనా ఉన్నాయా? అంటే.. �
ఏపీ సీఎం జగన్ రాష్ట్రంలో ఆక్సిజన్ కొరతపై దృష్టి సారించారు. రాష్ట్రంలో ఆక్సిజన్ కొరతపై అధికారులతో చర్చించారు. రాష్ట్రంలో సరిపడ ట్యాంకర్లు లేవని అధికారులు సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో కంటైనర్ ట్యాంకర్ల కొనుగోలుకు సీఎం జగన్ అనుమతి
Corona Positive : కరోనావైరస్ మహమ్మారి.. కళ్ల ముందే ప్రాణాలు పోతున్నా.. ఏమీ చేయలేని నిస్సహాయులను చేస్తోంది. మన ఇంట్లో వాళ్లే అయినా.. వారికి కరోనా అని తెలిస్తే చాలు అటు వైపు కూడా వెళ్లే సాహసం చెయ్యడం లేదు. అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఓ కూతురు ధైర్యం చేసింద�