Home » corona virus
కరోనావైరస్ మహమ్మారి ఎంత ప్రమాదకారో మరోసారి ప్రూవ్ అయ్యింది. పేదలు, ధనికులు.. చిన్న, పెద్ద.. సామాన్యుడు, సెలెబ్రిటీ.. అనే తేడా లేదు... కరోనా మహమ్మారి అందరినీ కాటేస్తోంది. ఈ వైరస్ మనుషుల ప్రాణాలు బలి తీసుకుంటోంది. తాజాగా.. ఉక్కులాంటి మనిషిని సైతం కరో
తెలంగాణలో కరోనా విలయతాండవం కొనసాగుతోంది. మరోసారి పెద్ద సంఖ్యలో కేసులు, మరణాలు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 7,646 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని వైద్య, ఆరోగ్యశాఖ శుక్రవారం(ఏప్రిల్ 30,2021) హెల్త్ బులిటెన్లో తెలిపింది. మరో 53 మంది కరోనాతో ప్�
ప్రస్తుతం యావత్ ప్రపంచానికి కరోనా భయం పట్టుకుంది. కరోనా పేరు వినిపిస్తే చాలు నిద్రలోనూ ఉలిక్కిపడి లేస్తున్నారు. కోవిడ్ దెబ్బకు జనాలు ప్రాణభయంతో బతుకుతున్నారు. అయితే కరోనా ప్రాణాంతకం కాదు, సరైన సమయంలో ట్రీట్ మెంట్ తీసుకుంటే, మనోధైర్యంతో ఉం�
కరోనావైరస్ మహమ్మారి అనేక కుటుంబాల్లో తీరని విషాదం నింపుతోంది. జీవితాలను చిన్నాబిన్నం చేస్తోంది. అయిన వారిని దూరం చేస్తోంది. కళకళలాడాల్సిన ఇళ్లను బోసిపోయేలా చేస్తోంది. తాజాగా కరోనా మహమ్మారి ఓ ప్రభుత్వ టీచర్ ఇంట్లో తీరని విషాదం నింపింది. నా�
మహమ్మారి ఒకటే.. కానీ, రూపాలు మాత్రం అనేకం.. అవునే.. కరోనావైరస్ మహమ్మారి మన దేశంలో ఒక్కో చోట ఒక్కో రూపంలో విలయతాండవం చేస్తోంది. సునామీలా విరుచుకుపడుతూ ప్రజల ప్రాణాలను బలికొంటోంది. సెకండ్ వేవ్ లో దేశంలో పాజిటివ్ కేసులు
దేశంలో కరోనావైరస్ మహమ్మారి మరణ మృదంగం మోగిస్తోంది. పెద్ద సంఖ్యలో ప్రజల ప్రాణాలను కరోనా మహమ్మారి బలి తీసుకుంటోంది. నిన్న(ఏప్రిల్ 28,2021) ఒక్కరోజే ఏకంగా 3వేల 645మంది కోవిడ్ తో చనిపోవడం కరోనా విలయానికి అద్దం పడుతుంది. ఇక 3లక్షల
కరోనా సునామీ కారణంగా దేశంలో తీవ్రమైన ఆక్సిజన్ కొరత ఏర్పడిన సంగతి తెలిసిందే. అనేక ఆసుపత్రుల్లో ఆక్సిజన్ కొరత కారణంగా నిత్యం పదుల సంఖ్యలో కరోనా రోగులు ప్రాణాలు కోల్పోతున్నారు. దీనికి చెక్ పెట్టేందుకు ఆక్సిజన్ కొరత సమస్యని పరిష్కరించేందుకు �
కరోనా రోగులకు ఇది గుడ్ న్యూస్ తో పాటు బిగ్ రిలీఫ్ అని కూడా చెప్పొచ్చు. ఇకపై కరోనా బారిన పడితే ఆసుపత్రి పాలు కావాల్సిన అవసరం రాకపోవచ్చు. ఎంచక్కా ఇంట్లోనే చికిత్స పొందే రోజులు రావొచ్చు. ఎందుకంటే.. ట్యాబ్లెట్ రూపంలో కరోనా మందు వస్తోంది.
కరోనా ప్రాణాంతకమే కానీ, సరైన సమయంలో చికిత్స తీసుకుంటే, ధైర్యంగా ఉంటే ఏమీ కాదనే విషయాన్ని డాక్టర్లు చెబుతూనే ఉన్నారు. కరోనాను ఇట్టే జయించొచ్చని తెలుపుతున్నారు. అయినా కొందరిలో భయాలు పోవడం లేదు. కరోనా సోకి ఆసుపత్రిలో చేరాల్సి వస్తే, ఐసీయూలో ఉం�
ఏపీలో టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా/రద్దు వేయాలన్న డిమాండ్లపై సీఎం జగన్ స్పందించారు. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్షాలకు ప్రశ్నలు సంధించారు. పరీక్షలు నిర్వహించకుంటే విద్యార్థుల భవిష్యత్కే నష్టం అని సీఎం జగన్ చెప్పారు. విద్యార్థుల 50ఏ�