Home » corona virus
వ్యాక్సిన్ వచ్చినా.. టీకా సరఫరాలో ధనిక దేశాల ఏకపక్ష వైఖరి కారణంగా పేద దేశాల్లో ఇంకా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం కాలేదు. కొవిడ్-19 టీకాపై పేటెంట్ హక్కులు విధించడం వల్లే ఈ పరిస్థితులు దాపురించాయని, వాటిని మాఫీ చేయాలంటూ పెద్దఎత్తున డిమా�
కరోనా రోగులకు పెయిన్ కిల్లర్స్ తో ప్రమాదం పొంచి ఉందా? నొప్పిని తగ్గించే ఆ మాత్రలు కరోనాను మరింత తీవ్రం చేస్తాయా? అంటే.. అవుననే అంటోంది భారత వైద్య పరిశోధనా మండలి(ఐసీఎంఆర్). కరోనా బారిన పడ్డ సమయంలో పెయిన్ కిల్లర్స్ వినియోగం విషయంలో కీలక విషయాన్�
ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తుంది. భారత్ లో దీని ప్రభావం అధికంగా ఉంది. రోజుకు మూడు లక్షలకు పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. కరోనాను నియంత్రించేందుకు శాస్త్రవేత్తలు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు.
కాగా, కరోనా వైరస్ ప్రపంచం మొత్తం వ్యాపించిందని ఇన్నాళ్లూ భావించాం. దాని బారినపడని ఊరే లేదని, మనిషే లేడని అనుకున్నాం. కానీ, ఆ ఆదివాసీ గ్రామాలు, గూడెల్లో ఒక్క కరోనా కేసు కూడా లేదంటే నమ్ముతారా. అక్కడి ప్రజలకు కరోనా భయమే లేదు.. మాస్కులు, శానిటైజర్ల �
మాస్కుల విషయంలో అనేక సందేహాలు ఉన్నాయి. అందులో ప్రధానమైన సందేహం.. వాడిన మాస్కుని ఉతకొచ్చా? లేదా? చాలామందికి ఇది మిలియన్ డాలర్ల ప్రశ్న.
తిరుపతిని కంటైన్ మెంట్ జోన్ గా ప్రకటించారు నగర పాలక కమిషనర్ గిరీషా. తిరుపతి కార్పొరేషన్ లోని ప్రతి డివిజన్ లో కరోనా కేసులు ఉండటంతో మొత్తం పట్టణాన్ని కంటైన్ మెంట్ జోన్ గా ప్రకటించారు. వైరస్ కట్టడి బాధ్యతను ప్రజలే తీసుకోవాలన్నారు
విశాఖ జిల్లా పద్మనాభ మండలంలోని మద్దిలో దారుణం వెలుగుచూసింది. కరోనా కష్టకాలంలో ఓ వృద్దురాలు ఆకలితో అలమటించి ప్రాణాలు విడిచింది. కుటుంబసభ్యులు కరోనా అనుమానంతో ఆమెను ఆసుపత్రిలో చేర్చగా, వారం రోజులుగా వృద్దురాలిని పట్టించుకునే వారు
దేశ రాజధాని ఢిల్లీలో కరోనా తీవ్రత ఏ రేంజ్ లో ఉందో చెప్పడానికి ఇదో నిలువెత్తు నిదర్శనం. చెట్లతో పచ్చగా కళకళలాడుతున్న ఓ పబ్లిక్ పార్కుని ఏకంగా శ్మశాన వాటికగా మార్చేశారు అధికారులు. ఆ పార్కులో మృతదేహాల ఖననంతో పాటు దహనం చేసేందుకు ప్రత్యేక ఏర్పా�
కరోనా కట్టడికి ఇప్పటికే పలు రాష్ట్రలు కఠిన ఆంక్షలు విధించాయి. కొన్ని చోట్ల లాక్ డౌన్ పెట్టగా, మరికొన్ని చోట్ నైట్ కర్ఫ్యూ అమలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మరోసారి దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అనే మాట గట్టిగా వినిపిస్తోంది. మే 3 నుంచి దేశవ్యాప్తంగా ల
New coronavirus in Sri Lanka: గాలి ద్వారా వ్యాపించే కొత్తరకం కరోనా వైరస్ శ్రీలంకలో ప్రజలను కంగారు పెట్టేస్తుంది. శ్రీలంక అధికారులు చెబుతున్న సమాచారం ప్రకారం.. ఇప్పటికే కనుగొన్న రకాలతో పోలిస్తే చాలా వేగంగా.. ముందరికన్నా ఉదృతంగా విస్తరిస్తోంది. గాలిలో ఈ కొత్త