Home » corona virus
రాష్ట్రంలో కరోనా కట్టడికి సీఎం జగన్ కీలక ఆదేశాలు ఇచ్చారు. ఎవరైనా మాస్క్ ధరించకుండా బయటకు వస్తే జరిమానా విధించాలన్నారు. మాస్క్ లేకపోతే రూ.100 జరిమానా విధించాలని అధికారులను ఆదేశించారు. ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించేలా చర్యలు తీసుకోవాలని సీఎం చె�
కరోనా సెకండ్ వేవ్ ఉధృతి కొనసాగుతుండటంతో ప్రజలు అప్రమత్తమయ్యారు. ప్రజల్లోఎవేర్ నెస్ పెరిగిపోయింది. దయచేసి మాఇంటికి రాకండి... మీ ఇంటికి రానివ్వకండి అని విజ్ఞప్తి చేస్తూ ఇంటి ముందు బ్యానర్లు కట్టకుంటున్నారు. ఇలాంటివి ఇప్పుడు సోషల్ మీడియాలో త�
రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి, వ్యాక్సినేషన్ ప్రక్రియపై సమీక్షించేందుకు ఏపీ సీఎం జగన్ సోమవారం అధికారులతో సమావేశం కానున్నారు.ఈ సమావేశంలో కరోనా కట్టడికి రాష్ట్రంలో కర్ఫ్యూ విధించాలా...లాక్ డౌన్ విధించాలా, లేదంటే కఠిన ఆంక్షలు అమలు చేసే
తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. నిన్న కొత్తగా 4,009 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొన్నటితో పోలిస్తే దాదాపు 1000 కేసులు తగ్గాయి.
మాజీ మంత్రి, బీజేపీ నాయకుడు మోత్కుపల్లి నర్సింహులు ఆరోగ్య పరిస్ధితి విషమించింది. ఇటీవల ఆయనకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. అప్పటి నుంచి ఆయన హోమ్ ఐసొలేషన్లో ఉన్నారు.
భారత్లో కరోనా విస్తరిస్తూ ఉండగా.. పరిస్థితులు గతంతో పోలిస్తే.. ఇంకా దారుణంగా అయ్యేట్లుగా కనిపిస్తుంది. ఇప్పటివరకు ఓ లెక్క.. ఇప్పుడు ఓ లెక్క అన్నట్లుగా మహమ్మారి ప్రళయరూపం చూపిస్తోంది. ఈ క్రమంలో.. దేశంలో కరోనా వైరస్ను కట్టడి చేయాలంటే థియేటర్ల
భారత్లో ఆక్సిజన్ కొరత... విదేశాల నుండి దిగుమతి
Corona Second wave: దేశంలో కరోనా సెకండ్ వేవ్ అల్లకల్లోలం సృష్టిస్తోంది. యాక్టివ్ కేసుల సంఖ్య ఊహించనిరీతిలో పెరుగుతుండడంతో…చికిత్సకు సరిపడా సదుపాయాలు లేక ఆస్పత్రులు చేతులెత్తేస్తున్నాయి. ముఖ్యంగా ఆక్సిజన్ కొరతతో రోగులు అల్లాడుతున్నారు. కరోనా ఉధృత�
ఫస్ట్ టైమ్ తెలంగాణలో.. భారీగా కరోనా కేసులు నమోదు..తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు విపరీతంగా నమోదవుతూ ఉన్నాయి. ఇప్పటికే దేశవ్యాప్తంగా సెకెండ్ వేవ్ మొదలవగా.. కేసులు భారీగా పెరిగిపోతూ ఉన్నాయి. ఈ క్రమంలోనే లేటెస్ట్గా తెలంగాణలో నిన్న(16 ఏప్రిల్ 2021)