corona virus

    రైలు ప్రయాణికులకు బిగ్ షాక్, టికెట్ల ధరలు భారీగా పెంపు

    March 5, 2021 / 12:52 PM IST

    Platform ticket price raised: రైలు ప్రయాణికులకు ఇండియన్ రైల్వేస్ భారీ షాక్ ఇచ్చింది. రైల్వే స్టేషన్లలో ప్లాట్ ఫాం టికెట్ల ధరను భారీగా పెంచింది. ప్రస్తుతం స్టేషన్లలో ప్లాట్ ఫాం టికెట్ ధర రూ.10గా ఉండగా దాన్ని ఏకంగా రూ.30కి పెంచింది. అంతేకాదు.. లోకల్ రైళ్ల టికెట్ల ధర�

    ఈ షూస్ వేసుకుంటే కరోనా సచ్చినా రాదేమో..!

    March 4, 2021 / 05:34 PM IST

    These Shoes Are A Metre Long: కరోనా వైరస్ మహమ్మారి ఏడాదికిపైగా యావత్ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. టీకా వచ్చినా కరోనా ముప్పు మాత్రం పూర్తిగా తొలగలేదనే చెప్పాలి. పలుదేశాల్లో మరోసారి కరోనా తీవ్రత పెరిగింది. భారీగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో కొవ�

    కరోనా టీకా ఉచితం.. ఆ రెండు కంపెనీల ఉద్యోగులు, వారి కుటుంబసభ్యులకు గుడ్ న్యూస్

    March 4, 2021 / 04:41 PM IST

    Infosys, Accenture Covid Vaccination: ఐటీ దిగ్గజాలు ఇన్ఫోసిస్, యాక్సెంచర్.. తమ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పాయి. భారత్‌లో తమ ఉద్యోగులకు వ్యాక్సినేషన్ కోసం అయ్యే ఖర్చంతా తామే భరిస్తామని తెలిపాయి. కేవలం ఉద్యోగులకే కాదు వారి కుటుంబసభ్యులకు అయ్యే ఖర్చుని కూడా తామే భరిస

    కరోనా కల్లోలం, భారత్‌లో మళ్లీ భారీగా పెరిగిన పాజిటివ్ కేసులు

    March 4, 2021 / 12:06 PM IST

    india corona cases: దేశంలో కరోనా తీవ్రత కొనసాగుతోంది. పాజిటివ్ కేసులు మళ్లీ భారీగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో ఏకంగా 17వేల 407 కొత్త కేసులు నమోదయ్యాయి. నిన్న 14వేల 989 కేసులు నమోదవగా, నేడు ఏకంగా 17వేలు దాటింది. మొత్తం కేసుల సంఖ్య కోటి 11లక్షలు దాటింది. కాగా, మూడ

    దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు.. కోటి 11లక్షలు దాటిన బాధితులు

    March 3, 2021 / 11:31 AM IST

    Covid-19 cases rise in india: ఇండియాలో మళ్లీ కరోనా కలకలం రేగింది. వ్యాక్సిన్ వచ్చినా ఇంకా ముప్పు తొలగలేదు. చాపకింద నీరులా కొవిడ్ వైరస్ వ్యాపిస్తోంది. ప్రపంచ దేశాలతోపాటు భారత్ లోనూ కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. దేశంలో కొత్తగా 14వేల 989 పాజిటివ్ కేసులు నమోదయ్యా

    ఇలాంటి వారి వల్లే కరోనా కేసులు పెరుగుతున్నాయి, ఆనంద్ మహీంద్రాకు పిచ్చకోపం తెప్పించిన ప్రయాణికుడు

    February 27, 2021 / 12:06 PM IST

    Anand Mahindra Deserve Any Applause: సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే అతికొద్ది మంది వ్యాపారవేత్తల్లో మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూప్ అధినేత ఆనంద్‌ మహీంద్రా ఒకరు. లక్షల సంఖ్యలో ఉద్యోగులు, రూ.కోట్ల టర్నోవర్‌ కంపెనీని నడిపించడం, వీటన్నింటి మధ్యలోనూ నెటింట్లో సం�

    ఏపీలో స్కూళ్లు, కాలేజీలకు 2నెలలు సెలవులు.. నిజం ఏంటంటే..

    February 26, 2021 / 07:09 PM IST

    holidays for schools and colleges: కరోనా తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి 1 నుంచి మే 4వరకు స్కూళ్లు, కాలేజీలకు ప్రభుత్వం సెలవులు ఇచ్చింది. ఈ మేరకు ఇప్పటికే అన్ని విద్యాసంస్థలకు ప్రభుత్వం జీవో కూడా పంపింది. ఈ వార్త సోషల్ మీడ�

    బెంచీకి ఒక్క విద్యార్థే, స్కూల్స్‌లో ప్రభుత్వం కొత్త రూల్

    February 26, 2021 / 11:45 AM IST

    only one student for bench, new rule in schools: మళ్లీ కరోనా కేసులు పెరుగుతుండటంతో తెలంగాణ ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. ముఖ్యంగా స్కూల్స్ లో విద్యార్థుల క్షేమంపై ఫోకస్ చేసింది. మహారాష్ట్రలో ఒకే స్కూల్ కి చెందిన 229మంది విద్యార్థులు కరోనా బారిన పడటం కలకలం రేపింది. ఈ క్రమంలో �

    ఉద్యోగం చేయాలంటే..హైదరాబాద్ లోనే

    February 25, 2021 / 03:04 PM IST

    Hyderabad : భాగ్యనగరానికి మరొక గుర్తింపు లభించింది. దేశంలో ఉద్యోగార్థులు అత్యంత ఎక్కువగా ఇష్టపడే నగరాల జాబితాలో హైదరాబాద్‌ టాప్‌లో నిలిచింది. వీబాక్స్, కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఇండస్ట్రీ, టాగ్డ్‌ అనే సంస్థలు సంయుక్తంగా రూపొందించిన ఇండియా స్క

    కరోనా కలకలం.. ఒకే స్కూల్‌లో 229మంది విద్యార్థులకు పాజిటివ్

    February 25, 2021 / 12:31 PM IST

    229 school students test corona positive: మహారాష్ట్రలో కరోనా మహమ్మారి మళ్లీ ఉగ్రరూపం దాల్చింది. భారీ స్థాయిలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. నిన్న ఒక్కరోజే 8వేలకు పైగా కేసులు బయటపడ్డాయి. దీనికి తోడు మరో కలకలం రేగింది. ఒకే స్కూల్ కి చెందిన 229 మంది విద్యార్థులు, ముగ్గురు స�

10TV Telugu News