corona virus

    కరోనా నుంచి కోలుకోకముందే.. భయపెడుతున్న కొత్త రకం వ్యాధి

    February 25, 2021 / 11:39 AM IST

    Flesh-eating Buruli ulcer cases: యావత్ ప్రపంచం ఇంకా కరోనా మహమ్మారితో యుద్ధం చేస్తూనే ఉంది. వ్యాక్సిన్ వచ్చినా.. పెద్దగా ప్రయోజనం లేకుండా పోయింది. పలు దేశాల్లో కరోనా కొత్త రకాలు బయటపడుతున్నాయి. ప్రజలను వణికిస్తున్నాయి. ఇదిలా ఉంటే, ఆస్ట్రేలియాలో మరో కలకలం రేగింది.

    ఢిల్లీ వెళ్లే వారికి ముఖ్య గమనిక, ప్రభుత్వం కొత్త నిబంధన

    February 24, 2021 / 10:53 AM IST

    delhi says Negative covid report to be mandatory: దేశంలో మరోసారి కరోనా మహమ్మారి కలకలం రేపుతోంది. కొన్ని రోజులుగా దేశంలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. పలు రాష్ట్రాల్లో రికార్డు స్థాయిలో కొత్త కేసులు వెలుగుచూస్తున్నాయి. ముఖ్యంగా మహారాష్ట్ర, కేరళ, చత్తీస్ ఘడ్, మధ్య�

    స్కూల్స్ తెరుచుకోవచ్చు, తెలంగాణ విద్యాశాఖ అనుమతి

    February 23, 2021 / 05:22 PM IST

    schools can open: తెలంగాణలో ఇప్పటికే విద్యాసంస్థలు తెరుచుకున్న సంగతి తెలిసిందే. హైస్కూల్ స్థాయిలో 9, 10వ తరగతితో పాటు కాలేజీ స్థాయిలో ఇంటర్, డిగ్రీ, పీజీ విద్యా సంస్థలు ఫిబ్రవరి 1న ప్రారంభమయ్యాయి. తాజాగా 6, 7, 8 పాఠశాల తరగతులను కూడా ప్రారంభించుకోవచ్చని విద్య

    షాకింగ్.. కరోనా సోకిన ఊపిరితిత్తుల మార్పిడి చేయించుకున్న మహిళ మృతి.. ప్రపంచంలో ఇదే తొలి కేసు

    February 23, 2021 / 04:11 PM IST

    Woman Dies Lungs Infected With SARS-CoV-2: అమెరికాలోని మిచిగాన్ లో షాకింగ్ ఘటన వెలుగుచూసింది. ఇప్పటివరకు సజీవంగా ఉన్న మనిషి నుంచి మాత్రమే.. మరో మనిషికి కరోనా వ్యాపిస్తుందని అనుకున్నాం. కానీ, చనిపోయిన వ్యక్తి అవయవాల ద్వారా కూడా కరోనా సోకుతుందనే భయంకరమైన నిజం బయటపడింద�

    కరోనాతో సహజీవనం చేయాల్సిందే.. ప్రజలకు స్పష్టం చేసిన ప్రధాని

    February 22, 2021 / 01:10 PM IST

    prime minister key comments on corona virus: బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ కరోనా గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక కరోనాతో సహజీవనమే అని ప్రజలకు స్పష్టం చేశారాయన. మరో దారి లేదన్న ఆయన.. రోజువారీ జీవితంలో కరోనా కూడా ఓ భాగమై పోయిందని, దాన్ని ఎదుర్కొంటూనే జీవించాల్సి ఉంటుంద

    మాట్లాడకుండా తినండి… రెస్టారెంట్లలో ప్రభుత్వం కొత్త నిబంధన

    February 22, 2021 / 12:33 PM IST

    not to talk in restaurants, japan new rule: కరోనా మహమ్మారి వెలుగుచూసి ఏడాదికిపైగా అవుతోంది. యావత్ ప్రపంచం కరోనాపై పోరాటం చేస్తోంది. అయినా కరోనా కల్లోలం కొనసాగుతూనే ఉంది. వ్యాక్సిన్లు వచ్చినా.. కరోనాలో కొత్త రకాలు ప్రజలను భయపెడుతున్నాయి. ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్న ప్�

    మళ్లీ కరోనా కలకలం.. దేశంలో పెరుగుతున్న కేసులు, 22రోజుల తర్వాత ఇదే తొలిసారి

    February 20, 2021 / 01:14 PM IST

    corona virus cases increase again in india: భారత్ లో మళ్లీ కరోనా మహమ్మారి కలకలం రేగింది. కరోనా అదుపులోకి వచ్చింది అని ప్రభుత్వాలు, ప్రజలు ఊపిరిపీల్చుకునే లోపే మళ్లీ అలజడి మొదలైంది. దేశంలో కొంతకాలంగా తగ్గుమఖం పట్టిన కొవిడ్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. 22 రోజుల తర్వాత కొ�

    కరోనా వేళ మరో ప్రాణాంతక వైరస్ విజృంభణ, ఆ 6 దేశాలకు అలర్ట్

    February 17, 2021 / 02:06 PM IST

    who alerts six african countries ebola: ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్‌ మహమ్మారి కబళిస్తున్న వేళ.. మరో మహమ్మారి ముంచుకొస్తోంది. ఆఫ్రికాలోని పలు దేశాల్లో ప్రాణాంతక ఎబోలా(Ebola) వైరస్ మళ్లీ విజృంభిస్తోంది. గినియాలో ఈ వ్యాధి బారినపడి ఇప్పటికే ఐదుగురు చనిపోయారు. ఆఫ్రికాలోన

    ఫేస్‌బుక్‌లో అమ్మకానికి కిడ్నీలు, గుండెలు పిండే దయనీయ గాథ

    February 13, 2021 / 11:15 AM IST

    Conductor Puts Kidney On Sale On Facebook: కరోనా వైరస్ మహమ్మారి మనుషుల జీవితాలను చిన్నాబిన్నం చేసింది. వారి ఆర్థిక స్థితిగతులను దారుణంగా దెబ్బతీసింది. చిరుద్యోగులు, మధ్య తరగతి, పేదవారిపై తీవ్రంగానే ప్రభావం చూపింది. చాలామంది రోడ్డున పడ్డారు. పూట గడవటం కూడా కష్టంగా మా�

    భారత్‌లో తగ్గుతున్న కరోనా కేసులు, మరణాలు

    February 8, 2021 / 10:42 AM IST

    corona virus cases and deaths : భారత్ లో కరోనా కేసులు తగ్గుతున్నాయి. అలాగే మరణాల సంఖ్య కూడా తగ్గింది. భారత్ లో కొత్త‌గా న‌మోదైన క‌రోనా కేసుల వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ సోమవారం(ఫిబ్రవరి 8,2021) ఉదయం విడుదల చేసింది. వాటి ప్రకారం, దేశంలో గత 24 గంటల్లో 11వేల

10TV Telugu News