Home » corona virus
TV Serial shootings shut down in Maharashtra : దేశంలో కరోనా కేసులు సంఖ్య పెరుగుతూ ఉండటంతో పలు రాష్ట్రాలు కరోనా కట్టడికి చర్యలు చేపట్టాయి. మహారాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే మినీ లాక్ డౌన్ ప్రకటించింది. తాజాగా ఇప్పడు టీవీ సీరియల్స్ షూటింగ్ లను కూడా నిలిపి వేయాలని ఆదేశించింద
మాస్క్ తయారు చేస్తే రూ.3కోట్ల ప్రైజ్ మనీ ఇవ్వడం ఏంటని వండర్ అవుతున్నారా? నిజమే. మాస్క్ తయారు చేస్తే అంత మొత్తం ప్రైజ్ మనీగా ఇస్తారు.
కొవిడ్ నిబంధనలు పాటించకపోతే.. కరోనా సోకిన వ్యక్తి.. 30 రోజుల్లో సగటున 406 మందికి వైరస్ను అంటించే అవకాశం ఉంది. మహారాష్ట్రలో 25 జిల్లాలు తీవ్ర కరోనా ప్రభావానికి లోనయ్యాయి.
లాక్డౌన్పై కేసీఆర్ కీలక ప్రకటన
ప్రముఖ బహు భాషా నటుడు ఆశిష్ విద్యార్ధికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. కాస్త జ్వరంగా అనిపించటంతో కరోనా పరీక్షలు చేయించుకున్నానని..... పాజిటివ్ అని తేలిందని ఆయన తెలిపారు.
పుట్టుకొస్తున్న కొత్త స్ట్రెయిన్లు... సెకండ్ వేవ్ మొదలైందా..?
భారత్లో గత 24 గంటల్లో 15వేల 388 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. క్రితం రోజుతో(18,599) పోల్చితే రోజూవారీ కేసుల్లో తగ్గుదల కనిపించడం కొంత రిలీఫ్ కలిగించింది. గడిచిన 24 గంటల్లో 77 మంది కరోనాకు బలయ్యారు. మరణాల సంఖ్యలో తగ్గుదల కాస్త ఊరటనిస్తోంది. మొత్తంగా 1.12 క�
తిరుమల శ్రీవారిని దర్శించుకునే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. కరోనా లాక్ డౌన్ సడలింపులు తర్వాత 6వేల మంది భక్తులతో ప్రయోగాత్మకంగా ప్రారంభమైన దర్శనాలు, ఇప్పటికీ 57వేలకు చేరుకున్నాయి. త్వరలోనే సర్వదర్శనం భక్తుల సంఖ్యను పెంచడానికి టీటీడీ సమా�
దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. మళ్లీ కరోనా తీవ్రత పెరుగుతోంది. కొత్త కేసులు భారీగా పెరిగాయి.