Home » corona virus
Kodali Nani: కరోనా వ్యాక్సిన్ విషయంలో వైఎస్ జగన్ ప్రభుత్వం విఫలమైందనే చంద్రబాబు చేస్తున్న విమర్శలపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు ఏపీ మంత్రి కోడాలి నాని. కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేయలేక చంద్రబాబు, టీడీపీ భజనపరులు జగన్ ప్రభుత్వంపై విమర్�
ఆక్సిజన్ సరఫరా అంశంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని మందలించింది. కఠినమైన నిర్ణయాలు తీసుకునే పరిస్థితికి మమ్మల్ని తీసుకుని రావద్దని సుప్రీంకోర్టు వార్నింగ్ ఇచ్చింది. ఆక్సిజన్ సమస్య
దేశంలో మరోసారి కరోనా కరాళ నృత్యం కొనసాగిస్తుంది. ప్రజలు మహమ్మారి ధాటికి విలవిలలాడిపోతున్నారు. పోయినట్లేపోయి మళ్ళీ ప్రజలను చుట్టుముట్టేసిన కరోనాను జయించేందుకు ఇటు ప్రభుత్వాలు, పలువురు వ్యక్తులు, సంస్థలు తమ విధిగా ప్రయత్నాలు చేస్తున్నాయి.
Coronavirus Update: కరోనా కేసులు దేశంలో రోజురోజుకు తీవ్ర నాశనాన్ని కొనసాగిస్తుంది. ఈ క్రమంలోనే దేశవాసులకు కొన్ని ఉపశమనం కలిగించే వార్తలను అందిస్తున్నారు. దేశ ప్రఖ్యాత వైరాలజిస్ట్, వైద్య శాస్త్రవేత్త గగన్దీప్ కాంగ్ ప్రకారం.. ఈ నెల మధ్యలో నుంచి చివరివా�
పని దొరక్క.. ఉండటానికి వసతి లేక వేలాది మంది వలస కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు. తినడానికి తిండి దొరక్క కడుపు కాల్చుకొని బతుకుతున్నారు. అలాంటి వారికి చేయూత అందించడానికి బాలీవుడ్ నటి సన్నీలియోన్ ముందుకు వచ్చింది.
కెనడా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 12ఏళ్లు దాటిన పిల్లలకు కూడా కరోనా వ్యాక్సిన్ ఇచ్చేందుకు అంగీకారం తెలిపింది. ఈ పిల్లలకు ఫైజర్ టీకా ఇవ్వనున్నట్లు అక్కడి ఆరోగ్యశాఖ తెలిపింది. ఇటీవల 12 నుంచి 15ఏళ్ల లోపు వారిపై జరిపిన క్లీనికల్ ట్రయల్స్ లో ఫ
కరోనా రోగుల్లో ఇటీవల హార్ట్ ఎటాక్ తో చనిపోతున్నారు. కరోనా మరణాల్లో హార్ట్ ఎటాక్ కేసులే ఎక్కువగా ఉంటున్నాయి. దీంతో కరోనా బారిన పడ్డ వారిలో ప్రాణభయం పట్టుకుంది. హార్ట్ ఎటాక్ వస్తుందేమోనని కంగారు పడుతున్నారు. అసలు కరోనా రోగులకు హార్ట్ ఎటాక్ ఎం
కరోనా నుంచి రక్షణకు మాస్క్.. రక్షణ కవచంగా పని చేస్తుంది. కోవిడ్ కు మొదటి మందు కూడా మాస్కే. ఈ వాస్తవం తెలిసినా ప్రజలు నిర్లక్ష్యం వీడటం లేదు. ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. మాస్కు పెట్టుకుంటే 87శాతం మరణాలు తగ్గుతాయని అధ్యయనాలు కూడా చెబుతున్న�
కర్ఫ్యూ సమయంలో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని పోలీసులు హెచ్చరించారు. అందరూ ఇంట్లోనే ఉండాలని సూచించారు. అత్యవసర సేవలు మినహా మిగతావారు బయటకు రాకూడదన్నారు. కర్ఫ్యూ ఆంక్షలు ఉల్లింఘిస్తే ఐపీసీ 188 సెక్షన్ కింద కేసులు నమోదు చేస్తామన్నారు. అంతే�
రాష్ట్రంలో విలయం సృష్టిస్తున్న కరోనా కట్టడికి కర్ఫ్యూ విధించాలని ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మే 5వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా కర్ఫ్యూ అమలు కానుంది. మ.12 తర్వాత అన్నీ బంద్ కానున్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్ వాహనాలు కూడా నిలిచిపోనున్నా�