Home » corona virus
నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి మండల కేంద్రంలోని తెలంగాణ యూనివర్సిటీ క్యాంపస్ లో కరోనావైరస్ మహమ్మారి కలకలం రేపుతోంది. క్యాంపస్ లోని విద్యార్థులకు అధికారులు కొవిడ్ పరీక్షలు నిర్వహించగా మొత్తం 21 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది.
రాష్ట్రంలో కోవిడ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. గడిచిన 24గంటల్లో 852 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయని ప్రజారోగ్య శాఖ ఈరోజు విడుదల చేసిన బులెటిన్ లో పేర్కోంది.
గడిచిన 24 గంటల్లో దేశంలో 4,17,895 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 20,044 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రోజువారీ పాజిటివిటీ రేటు 4.80 శాతానికి పెరిగింది. తాజా కేసులతో కలుపుకొని ఇప్పటివరకు దేశంలో నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 4,37,30,071కి చేరిం�
తమిళనాడు సీఎం స్టాలిన్కు చెన్నైలోని కావేరి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నట్లు ఆస్పత్రి యాజమాన్యం ఓ ప్రకటన విడుదల చేసింది. జులై 12న స్టాలిన్ కు కరోనా పాజిటివ్ గా తేలిన విషయం విధితమే. గురువారం ఉదయం చెన్నైలోని అళ్వార్పేట్లో ఉన్నకావేరి ఆస్�
18 నుంచి 59 ఏళ్ళ మధ్య వయసు వారికి బూస్టర్ డోసు వేస్తారని అధికారులు తెలిపారు. ఈ ప్రత్యేక డ్రైవ్ జూలై 15 నుంచి ప్రారంభమవుతుందని వివరించారు.
దేశంలో రోజు రోజుకూ కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 18,840 కొత్త కేసులు నమోదయ్యాయి.
ఆ దేశంలో కరోనా కేసులు సునామీని తలపిస్తున్నాయి. రోజుకు లక్షల్లో కేసులు నమోదవుతున్నట్లు అంచనా. రోజుకు సగటున 3లక్షల కేసులు రికార్డు అవుతున్నాయని, ఫిఫ్త్ వేవ్ మొదలైపోయినట్లు..
కరోనా వైరస్తో ప్రపంచ దేశాలు అతలాకుతలం అయ్యాయి. లక్షలాది మంది మృత్యువాత పడ్డారు. పలు దేశాలు ఆర్థికంగాకూడా తీవ్రంగా దెబ్బతిన్నాయి. గతకొద్దికాలంగా కరోనా వైరస్ ముప్పుతగ్గుతూ వస్తోంది. కరోనా వైరస్ తీవ్రత తగ్గిందని భావిస్తున్న తరుణంలో మంకీపా�
తెలంగాణలో ఈరోజు కొత్తగా 477 కోవిడ్ కేసులు నమోదయ్యాయి.
గడిచిన 24గంటల్లో 3,63,103 మందికి కొవిడ్ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 15,940 మందికి కోవిడ్ సోకినట్లు నిర్ధారణ అయింది. కొవిడ్ తో చికిత్స పొందుతూ 20 మంది మరణించారు. దేశవ్యాప్తంగా కొవిడ్ తో చికిత్స పొందుతున్న వారి సంఖ్య 91,799గా నమోదైంది.