Home » corona virus
చైనాలో మళ్లీ కరోనా విలయం తాండవం చేస్తోంది. ఆ దేశ సీనియర్ ఆరోగ్య అధికారి బో తావో సంచలన విషయాన్ని వెల్లడించారు. క్వింగ్ డావో నగరంలో ప్రతి రోజు సుమారు 5 లక్షల మంది కరోనా వైరస్ బారినపడుతున్నట్లు ఆయన పేర్కొన్నారు.
కరోనా వేరియంట్లపై కేంద్రం మరింత అప్రమత్తం..
BJP Jan Akrosh Yatra: చైనా, జపాన్ సహా పలు దేశాల్లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. రోజురోజుకు ఆయా దేశాల్లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. దీంతో కేంద్రం అప్రమత్తమైంది. దేశంలోని పలు ప్రాంతాల్లో చైనాలో విజృంభిస్తున్న బీఎఫ్-7 కొవిడ్ వేరియంట్ తరహా �
BF7 కోవిడ్ వేరియంట్ పై తెలంగాణ ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. ఉన్నతాధికారులతో సమావేశమైంది. ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు వంటి పలు అంశాలపై చర్చించనున్నారు.
తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. దీంతో ఆయన గురువారం వివరణ ఇచ్చారు. తన ప్రసంగంలోని కొంత భాగాన్ని కట్చేసి కొందరు వివాదాన్ని సృష్టించారని అవేదన వ్యక్తంచేశారు. దీనిని నేను తీవ్రంగా ఖండిస్తున్నానన
ఎపిడెమియాలజిస్ట్ ఎరిక్ ఫీగల్ - డింగ్ అంచనా ప్రకారం.. రాబోయే 90 రోజుల్లో చైనా జనాభాలో 60శాతం మంది కరోనా లక్షణాలు కలిగి ఉంటారని, ప్రపంచ వ్యాప్తంగా 10శాతం మంది కరోనా లక్షణాలు కలిగి ఉంటారని వెల్లడించారు. దీనివల్ల చైనాలో మరణాల సంఖ్యసైతం భారీగా ఉంటుంద
కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తోన్న విషయం తెలిసిందే. తాజా అధ్యయనాల్లో కరోనా వైరస్ కు సంబంధించి భయంకర వాస్తవం వెలుగు చూసింది. కరోనాతో మృతి చెందిన వ్యక్తి మృతదేహం నుంచి వైరస్.. జాంబి వైరస్ లా ఇతరులకు సోకే ప్రమాదం ఉందని వెల్లడైంది.
తెలంగాణలో ఈరోజు కొత్తగా 345 కోవిడ్ కేసులు నమోదయ్యాయని ప్రజారోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో తెలిపింది.
దేశంలో నిన్న కొత్తగా 18,738 కోవిడ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ ఈరోజు విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది.
కరోనా మహమ్మారి విజృంభణ ప్రభావం చిన్నారుల మానసిక ఆరోగ్యంపై బాగా పడిందని పరిశోధకులు గుర్తించారు. చిన్నారుల్లో తలనొప్పి బాధితులు పెరిగారని తేల్చారు. కరోనా విజృంభణ సమయంలో చాలా మంది చిన్నారుల్లో పదే పదే తలనొప్పి రావడ�