Home » corona virus
దేశంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 1,946కు తగ్గిందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. కొత్తగా 145 కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయని పేర్కొంది. దీంతో దేశంలో ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 4.46 కోట్లకు (4,46,81,650) చేరిందని వివరించింది. కరోనా వల్ల దేశంలో ఇప్పటి�
పిల్లలకు చదవడం రావట్లేదు, చిన్నపాటి లెక్కలూ చేయట్లేదు. చివరికి మాతృభాషలోని అక్షరాలనూ గుర్తించటం లేదు. ఇక.. తీసివేతలు, భాగాహారాల గురించి.. ఎంత తక్కువ మాట్లాడుకుంటే.. అంత మంచిది. అంకెలను కూడా గుర్తించలేకపోతున్నారు.ASER REPORT వెల్లడించిన వివరాలు పిల్�
సీరం కంపెనీకి చెందిన కోవోవాక్స్ టీకాలు బూస్టర్ డోస్ గా నిపుణుల కమిటీ సిఫారసు చేసింది. కోవీషీల్డ్, కోవాగ్జిన్ రెండు డోసులు తీసుకున్న వారికి కోవోవాక్స్ బూస్టర్ డోస్ గా ఇచ్చేందుకు ఇచ్చేందుకు సిఫారు చేసినట్లు అధికార వర్గాలు తెలిపాయి.
ఒమిక్రాన్ సబ్ వేరియెంట్ వేగంగా వ్యాప్తి చెందుతున్నందువల్ల ఈ జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ఈ మేరకు అన్ని దేశాలకు సూచనలు చేసింది.
దేశంలో ప్రస్తుతం 2,342 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. కొత్తగా 171 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని పేర్కొంది. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసులు 0.01 శాతం ఉన్నట్లు తెలిపింది. ప్రస్తుతం రికవరీ రేటు 98.8 శాతంగా ఉన్నట్లు పేర్క�
దేశంలో ప్రస్తుతం 2,582 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నప్పటికీ దేశంలో మాత్రం రోజువారీ కేసులు ప్రస్తుతం తక్కువగానే నమోదవుతున్నాయి. నిన్న దేశంలో 134 కే�
క్రిస్మస్, న్యూఇయర్ వేడుకల తరువాత జపాన్, అమెరికా, దక్షిణ కొరియా, బ్రెజిల్ వంటి దేశాల్లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతున్నట్లు యూకే ఆధారిత ఆరోగ్య డేటా సంస్థ నివేదికలో పేర్కొంది.
చైనాలో కరోనా మళ్లీ విలయ తాండవం చేస్తోంది. ప్రతి రోజు లక్షల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. దేశంలో వేల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయని అద్యయనాలు చెబుతున్నాయి.
Covid in China: కరోనా విజృంభణతో ప్రజలు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నప్పటికీ కొవిడ్ సమాచారాన్ని సరిగ్గా తెలపకుండా దాచిపెడుతున్న చైనా తీరుపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) అభ్యంతరాలు తెలిపింది. కరోనా సమాచారాన్ని తమకు ఎప్పటికప్పుడు అందించాలని చ�
ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. 2020 నుంచి అమల్లో ఉన్న కరోనా ఆంక్షల సడలింపుతోపాటు పలు కారణాల వల్ల వైరస్ వ్యాపిస్తోందని ఆందోళన వ్యక్తం చేసింది. భవిష్యత్ లో మరిన్ని వేవ్ లు తప్పవని హెచ్చరించింది.