Home » corona virus
వైరస్ సోకిన విద్యార్థులను ఐసోలేషన్ లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఎలాంటి ఆందోళన చెందవద్దని, మెరుగైన వైద్యం అందిస్తున్నట్లు తెలిపారు.
దేశంలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు హడలెత్తిస్తున్నాయి. మళ్లీ మాస్క్ తప్పదా? అనేలా ఏడు నెలల తరువాత భారతదేశవ్యాప్తంగా కోవిడ్ కేసుల్లో పెరుగు ఆందోళన కలిగిస్తున్నాయి.
భారత్లో రోజురోజుకు కరోనా పాజిటివ్ కొత్త కేసుల సంఖ్య పెరుగుతోంది. ఆదివారం వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 3,823 కొత్తగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దాదాపు ఆరు నెలల తరువాత దేశంలో ఈ స్థాయిలో రోజువారి కొత్త పాజిటి�
దేశంలో కరోనా వైరస్ మళ్లీ కోరలు చాస్తోంది. భారీగా రోజువారి కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 3,016 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దాదాపు ఆర్నెళ్ల కాలంలో ఈ స్థాయిలో రోజువారి కొవిడ్ కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి.
దేశంలో కోవిడ్ -19 కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా 2,151 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గడిచిన ఐదు నెలల కాలంలో 2వేల మార్క్ దాటడం ఇదే తొలిసారి.
రోజురోజుకు దేశంలో కరోనా వ్యాప్తి పెరుగుదల కనిపిస్తుండటంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేష్ భూషణ్ రాష్ట్రాల ఆరోగ్య కార్యదర్శులు, సీనియర్ అధికారులతో సమావేశం నిర్వహించనున్నారు. రాష్ట్రాల్లో కోవిడ్ కట్టడికి �
గడిచిన 24 గంటల్లో దేశంలో 1,890 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దాదాపు ఐదు నెలల తర్వాత.. అంటే 149 రోజుల తర్వాత ఈ స్థాయిలో కేసులు నమోదవ్వడం ఇదే మొదటిసారి. చివరగా గత అక్టోబర్ 28న 2,208 కేసులు నమోదయ్యాయి. కోవిడ్ కేసులు పెరిగిపోతుండటంపై కేంద్రం ఆందోళన వ్యక�
కోవిడ్ విజృంభణ మళ్లీ మొదలైందా..? గత ఏడాది ప్రారంభం వరకు దేశాన్ని భయపెట్టిన కోవిడ్ మహమ్మారి.. ఆ తరువాత కొంచెం తగ్గుముఖం పట్టింది. గతేడాది చివరి నాటికి రోజువారి కోవిడ్ కేసుల సంఖ్య వందకు దిగువకు పడిపోయాయి.. తాజాగా కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుతోంది.
కరోనా వైరస్ చైనాలోని ల్యాబ్ నుంచి విడుదలైదని వాదనలు వినిపిస్తున్న నేపథ్యంలో అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది. వైరస్ ప్రయోగశాల నుంచి లీకైంది కాదని, ఇది ప్రకృతిలో సహజంగానే ఉత్పన్నమై ఉండవచ్చునని పేర్కొన్నట్�
ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా వైరస్ చైనా ల్యాబ్ నుంచి లీక్ కారణంగానే సంభవించిందని యూఎస్ ఎనర్జీ డిపార్ట్మెంట్ తేల్చి చెప్పింది. అయితే, ఈ విషయమై అమెరికన్ ఇంటలిజెన్స్ ఏజెన్సీలు కచ్చితమైన అభిప్రాయానికి రాలేకపోతున్నట్లు తెలుస్తోంది