Home » corona virus
భారత్ లోనూ కరోనా కేసులు పెరుగుతున్నాయి. దేశంలో కొత్తగా 243 కరోనా కేసులు నమోదు అయ్యాయి. గత 24 గంటల్లో వైరస్ సోకి ఒకరు మృతి చెందారు.
చైనాలో కోవిడ్ వేరియంట్ ఒకటి కాదు నాలుగు అని కేంద్ర ప్రభుత్వ కోవిడ్ ప్యానల్ చీఫ్ తెలిపారు.
తమిళనాడు, మధురై సమీపంలోని విరుదు నగర్కు చెందిన ఒక మహిళ, ఆమె ఆరేళ్ల కూతురు చైనా నుంచి కొలంబో మీదుగా మంగళవారం మధురై చేరుకున్నారు. అక్కడ ఎయిర్పోర్టులో అధికారులు ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహించారు.
చైనాతో పాటు పలు దేశాలను మరోసారి హడలెత్తిస్తున్న కరోనా కేసులు భారత్ లో కూడా క్రమేపీ పెరుగుతున్నాయి. గడచిన 24 గంటల్లో కొత్తగా 188 కేసులు నమోదు అయ్యాయి.
ఇప్పటికే బూస్టర్ డోసు తీసుకున్న వాళ్లు నాసల్ వ్యాక్సిన్ తీసుకోకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నాసల్ వ్యాక్సిన్ను బూస్టర్ డోసుగా తీసుకోవచ్చనే సంగతి తెలిసిందే. గతంలో ఏ వ్యాక్సిన్ తీసుకున్నా, ‘ఇన్కోవ్యాక్స్’ను బూస్టర్ డోసుగా తీసుకోవ�
చైనాలో కరోనా మళ్లీ విలయతాండబం చేస్తోంది. రోజుకు లక్షల్లో కేసులు నమోదుకావడం ఆందోళన కల్గిస్తోంది. భారత్ లోనూ కరోనా కేసులు స్వల్పంగా పెరుగుతున్నాయి. దేశంలో కొత్తగా 157 కరోనా కేసులు నమోదు కాగా, ఒకరు మృతి చెందారు.
భారత్ లోనూ కరోనా కేసులు పెరుగుతున్నాయి. దేశంలో కొత్తగా 196 కరోనా కేసులు నమోదు అయ్యాయి. గత 24 గంటల్లో వైరస్ సోకి ఇద్దరు మృతి చెందారు.
కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. రేపు దేశవ్యాప్తంగా కోవిడ్ డ్రై రన్ (మాక్ డ్రిల్) నిర్వహించనుంది. కోవిడ్ 19 ఆరోగ్య సౌకర్యాల సన్నద్ధత కోసం దేశవ్యాప్తంగా కోవిడ్ డ్రై రన్..
కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ సర్కార్ అలర్ట్ అయ్యింది. ఇందులో భాగంగా ప్రికాషనరీ డోసు ఇవ్వాలని నిర్ణయించింది. నేటి నుంచి కరోనా ప్రికాషనరీ డోసును పంపిణీ చేయనుంది.
దేశంలో కొత్తగా 236 కరోనా కేసులు నమోదు అయ్యాయి. గత 24 గంటల్లో 1,29,159 మందికి పరీక్షలు నిర్వహించగా 236 మందికి పాజిటివ్ వచ్చిందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.