Home » corona virus
0-3 ఏళ్ల మధ్య వయసు ఉన్న చిన్నారుల్లో మూడ్ మారడం, శరీరంపై దద్దుర్లు రావడం, కడుపునొప్పి వంటి లక్షణాలను గుర్తించినట్లు పరిశోధకులు చెప్పారు. 4-11 ఏళ్ల మధ్య వయసు ఉన్న చిన్నారుల్లోనూ ఆయా లక్షణాలతో పాటు ఏకాగ్రత లోపించడం కూడా కన�
దేశ వ్యాప్తంగా కరోనా ఉధృతి పెరుగుతోంది. చాపకింద నీరులా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు ఎక్కువవుతున్నాయి. వారం రోజుల వ్యవధిలోనే 80వేలకు పైగా కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఆదివా�
ఇండియాలో మళ్లీ డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. కొవిడ్ ముప్పు మరోసారి ఉప్పెనలా ముంచుకొస్తుందన్నభయాందోళన ప్రజల్లో వ్యక్తమవుతోంది. రోజురోజుకు కొత్తగా నమోదవుతున్నపాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయ�
కరోనా వైరస్ కు కారణమయ్యే సార్స్-కోవ్-2 వైరస్ను క్రియారహితంగా మార్చే కృత్రిమ పప్టైడ్లను బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్(ఐఐఎస్సీ) పరిశోధకులు తయారు చేశారు. వీటిని ఎస్ఐహెచ్ మినీ ప్రొటీన్లుగా పేర్కొన్నారు.
దేశంలో నిన్న కొత్తగా 4,041 కొత్త కోవిడ్ కేసులునమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో కోవిడ్కు గురైనవారి సంఖ్య4,31,68,585కి చేరింది. ప్రస్తుతం దేశంలో 21,177 యాక్టివ్ కేసులు ఉన్నాయి. జూన్1 తో పోలిస్తే నిన్న కొత్తగా 1,668 యాక్టివ్ కేసులు సంఖ్�
నార్త్ కొరియాలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. కొవిడ్ వ్యాప్తి వల్ల ఆ దేశంలో పది రోజుల్లోనే 67 మంది మృత్యువాత పడ్డారు. ప్రతి రోజూ 2లక్షల మందికిపైగా జ్వరంతో బాధపడుతున్న వారిని వైద్యులు గుర్తిస్తున్నారు. ఆదివారం ఆ సంఖ్య తగ్గడంతో కొంత...
శంలో కరోనా పాజిటివ్ కేసులు మళ్లీ పెరిగాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా వ్యాప్తిని పూర్తిస్థాయిలో అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నప్పటికీ కొవిడ్ కేసుల సంఖ్య నమోదవుతూనే ఉన్నాయి. కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించిన వివరాల ప్రకారం..
కరోనా మహమ్మారి అక్కడ విలయతాండవం చేస్తోంది. జెట్ స్పీడ్ తో వ్యాపిస్తూ.. ప్రజలకు, ప్రభుత్వానికి కంటి మీద కనుకు లేకుండా చేస్తోంది. 7 రోజుల్లో 10 లక్షలు కేసులు వచ్చాయంటే..(North Korea Corona Terror)
ఉత్తర కొరియాను కరోనా వైరస్ అతలాకుతలం చేస్తుంది. మూడు రోజుల్లో ఎనిమిది లక్షల మంది వైరస్ బారిన పడ్డారు. 42మంది మృత్యువాత పడ్డారు. పరిస్థితి ఇలానే ఉంటే ఇది తీవ్ర మానవతా సంక్షోభానికి దారితీసే అవకాశం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు..
ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్కు ప్రపంచ దేశాలు కొంచెం దూరంగా ఉంటాయి. నిత్యం అణుబాంబుల తయారీ గురించి కిమ్ జో్ంగ్ ప్రస్తావిస్తాడు. మా జోలికొస్తే ఒక్క అణుబాంబు వేస్తా అంటూ హెచ్చరిస్తాడు. ఒకానొక సమయంలో...