Home » corona virus
ఆసేతు హిమాచలం త్రివర్ణశోభితంగా మారింది. యావత్ భారతావని 74వ స్వాతంత్ర్య వేడుకలను ఘనంగా జరుపుకుంటోంది. దేశవ్యాప్తంగా పంద్రాగస్టు సందడి కనిపిస్తోంది. కరోనా నేపథ్యంలో ఎలాంటి హంగూ ఆర్బాటాలు లేకుండా దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోటలో నిరాడంబరంగ�
తెలంగాణ రాష్ట్రంలో ప్రాణాంతక కరోనా వైరస్ కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. ఒక్క రోజే రాష్ట్రంలో 1,921 మంది కరోనా బారినపడడంతో రాష్ట్రంలో కేసుల సంఖ్య 88 వేల మార్కును దాటేసింది. ఈ మేరకు ప్రభుత్వం తాజాగా హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. తాజా కేసులత�
బెంగళూరులోని హాకీ జట్టులోని 6 మంది ఆటగాళ్ళకు కరోనా సోకగా.., ఇప్పుడు బ్యాడ్మింటన్ ఆటగాళ్ళకు కూడా కరోనా సోకడం కలవరపెడుతుంది. మహిళల డబుల్స్ స్టార్ షట్లర్ నేలకుర్తి సిక్కిరెడ్డి, ఫిజియోథెరపిస్ట్ చల్లగుండ్ల కిరణ్ కరోనా బారినపడ్డారు. దీంతో శానిట�
కరోనావైరస్ లక్షణాలు కనిపించినప్పుడు పెయిన్ కిల్లర్ ఐబుప్రోఫెన్ లాంటి మందులు వాడటం మరింత ప్రమాదానికి దారి తీస్తుందనే వార్తలు ప్రచారంలో ఉన్నాయి. ఐబుప్రోఫెన్.. కరోనాతో చనిపోయే ప్రమాదాన్ని మరింత పెంచుతుందనే భయాలు ఉన్నాయి. కరోనా వైరస్ మహమ్మా�
దేశంలో కరోనా వైరస్ ఇంకా గరిష్ట స్థాయికి చేరుకోలేదని ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్) డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా చెప్పారు. దేశంలో ఇప్పటివరకు 23 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదవగా.. ప్రతిరోజూ 50వేల నుంచి 55 వేల కొత్త కే�
ప్రస్తుతం అందరికి కరోనా భయం పట్టుకుంది. తమకు కరోనా అటాక్ అయ్యిందేమోనని తెగ వర్రీ అవుతున్నారు. కాస్త జలుబు, జ్వరం చేసినా.. కొంత అలసటగా అనిపించినా, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలిగినా హడలిపోతున్నారు. వెంటనే ప్రైవేట్ ఆసుపత్రులకు పరుగులు తీస్తున్
విజయవాడ రమేష్ హాస్పటల్ కోవిడ్ కేర్ సెంటర్ లో జరిగిన అగ్నిప్రమాదం ఆ కుటుంబంలో విషాదాన్ని మిగిల్చింది. ఆదివారం ఉదయం కోవిడ్ కేర్ సెంటర్ గా వినియోగిస్తున్న హోటల్ స్వర్ణప్యాలెస్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో ప్రకాశంజిల్లా కందుకూరుకు చెందిన తల్లి,
భారత్లో వైరస్ మహమ్మారి ఉగ్రరూపం దాల్చి.. దేశ ప్రజలను భయంతో వణికిస్తోంది. కొద్దిరోజులుగా రోజూ 50 వేలకు తగ్గకుండా కేసులు నమోదవుతున్నాయి. దేశవ్యాప్తంగా ఇప్పటికే 21న్నర లక్షల మందికి వైరస్ సోకితే కేవలం ఈ ఒక్క వారంలోనే 3.5 లక్షల మంది మహమ్మారి ధాటిక�
యావత్ ప్రపంచం కరోనా వైరస్ మహమ్మారి దెబ్బకు వణికిపోతున్న వేళ, ప్రజలు ప్రాణాలు మాస్కులో పెట్టుకుని జీవిస్తున్న వేళ రష్యా గుడ్ న్యూస్ చెప్పింది. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ కరోనా వ్యాక్సిన్ రేసులో రష్యా ముందడుగు వేసింది. కొవిడ్-19 వ్యాక్
రష్యా ప్రపంచానికి తొలి కరోనా వ్యాక్సిన్ అందించనున్న సంగతి తెలిసిందే. ఆగస్టు 12న కరోనా వ్యాక్సిన్ విడుదల చేస్తామని రష్యా ఇదివరకే ప్రకటించింది. కాగా, రష్యా కరోనా వ్యాక్సిన్ పై ప్రపంచవ్యాప్తంగా అనేక అనుమానాలు, సందేహాలు ఉన్నాయి. నిబంధనలకు విరుద