Home » corona virus
కరోనా దెబ్బకు అన్ని రంగాలు కుదేలయ్యాయి. ఆర్థిక వ్యవస్థలపై తీవ్రమైన ప్రభావం పడింది. చాలా కంపెనీలు, సంస్థలు మూతపడ్డాయి. వ్యాపారం లేక ఆదాయం లేక క్లోజ్ అయ్యాయి. చాలామంది ఉపాధి కోల్పోయారు. ఇలా అందరిపైనా కరోనా తీవ్రమైన ప్రభావం చూపింది. మాయదారి కరో�
కరోనా వైరస్ మహమ్మారి యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న వేళ ఓ చిన్న రిలీఫ్. ఒక్కసారి కరోనా వైరస్ వచ్చి తగ్గితే చాలు, ఇక తిరిగి వైరస్ మన జోలికి రాదని సైంటిస్టులు చెబుతున్నారు. ఓసారి వైరస్ సోకిన వారికి తిరిగి సెకండ్ ఎటాక్ అనేది రాదే రాదని అంటున్నా�
దేశంలో చాలామంది ప్రముఖులు కరోనా బారిన పడుతున్నారు. తాజాగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఫార్మా కంపెనీ బయోకాన్ ఛైర్పర్సన్ కిరణ్ మజుందార్ షా సైతం కరోనా బారిన పడ్డారు. తనకు కరోనా సోకినట్లు స్వయంగా ఆమె సోమవారం(ఆగస్టు 17,2020) రాత్రి ట్వీట్ ద్వ
ఆగష్టు 15 దేశ స్వాతంత్ర్య దినోత్సవం రోజున అమెరికాలోని సిలికానాంధ్ర సంస్థ కరోనా మహమ్మారిని ఎదుర్కోవటానికి ప్రజలకు మానసిక బలం చేకూర్చాలనే ఉద్ధేశ్యంతో హనుమాన్ చాలీసా లక్ష గళార్చన నిర్వహించి గిన్నిస్ రికార్డు సృష్టించింది. 60 దేశాల నుంచి లక్ష �
కరోనా వైరస్ మహమ్మారి ప్రాణాంతకమే. కానీ, చికిత్స తీసుకుంటే కరోనాను జయించడం పెద్ద విషయమేమీ కాదు. 90ఏళ్ల వృద్ధులు కూడా కొవిడ్ ను జయిస్తున్నారు. కోలుకుని మళ్లీ సాధారణ జీవితం గడుపుతున్నారు. ఇవన్నీ కళ్లారా చూస్తున్నా, వింటున్నా.. కొందరిలో మార్పు రా�
ఇప్పటికే కరోనా మహమ్మారి యావత్ ప్రపంచాన్ని వణికిస్తోంది. మరోవైపు ఇది సీజనల్ వ్యాధుల సమయం. దీంతో జనాలు హడలిపోతున్నారు. జ్వరం వస్తే ఏది కరోనానో.. ఏది మామూలు జ్వరమో తెలియక బెంబేలెత్తుతున్నారు. ఈ నేపథ్యంలో అమెరికాలోని సదరన్ కాలిఫోర్నియా వర్సి�
తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 1102 కరోనా కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్లో పేర్కోంది. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 91,361కు చేరుకుంది. కరోనాతో కొత్తగా తొమ్మిది మందిమరణించగా
మధ్యప్రదేశ్ రాష్ట్రం ఇండోర్ జిల్లా యంత్రాంగం కీలక నిర్ణయం తీసుకుంది. వాల్వ్డ్ రెస్పిరేటర్స్ కలిగి ఉన్న ఎన్ 95 మాస్కుల వినియోగంపై నిషేధం విధించారు. బహిరంగ ప్రదేశాల్లో వాటిని వాడకుండా నిషేధిస్తూ ఇండోర్ జిల్లా కలెక్టర్ అధికారిక ఉత్తర్వులు జా
ఆత్మనిర్భర్ కలను భారత్ సాకారం చేసుకుంటుందని ప్రధాని మోడీ అన్నారు. ఢిల్లీ ఎర్రకోటలో 74వ స్వాతంత్ర్య వేడుకలు ఘనంగా నిర్వహించారు. జాతీయ పతాకం ఎగురవేసిన మోడీ జాతిని ఉద్దేశించి మాట్లాడారు. ఆత్మనిర్భర్ భారత్ పేరుతో దేశం మరో ముందడుగు వేయడానికి సి�
ఆసేతు హిమాచలం త్రివర్ణశోభితంగా మారింది. యావత్ భారతావని 74వ స్వాతంత్ర్య వేడుకలను ఘనంగా జరుపుకుంటోంది. దేశవ్యాప్తంగా పంద్రాగస్టు వేడుకల సందడి కనిపిస్తోంది. కాగా, కరోనా నేపథ్యంలో తొలిసారిగా దేశవ్యాప్తంగా స్వాతంత్ర్య వేడుకలను నిరాడంబరంగా ని�