Home » corona virus
భారతదేశంలో కరోనావైరస్ సంక్రమణ కేసులు క్రమంగా పెరిగిపోతూ ఉండగా.. ఆందోళన కలిగిస్తున్నాయి. గత 24 గంటల్లో దేశంలో 83 వేల 341 కొత్త కరోనా కేసులు రాగా.. ఇదే సమయంలో 1096 మంది చనిపోయారు. భారతదేశంలో ఇప్పటివరకు కరోనా సోకిన వారి సంఖ్య 39 లక్షలకు చేరుకోగా, కరోనా కార�
కరోనా వైరస్ భారిన పడి కోవిడ్-19 వ్యాధి నుంచి కోలుకున్న తర్వాత, శరీరం ఉత్పత్తి చేసే ప్రతిరోధకాలు(యాంటీ బాడీస్) ఎన్ని రోజులు నిరోధకతను కలిగి ఉంటాయనే విషయం మీకు తెలుసా కొంత సమయం ఉంటుందా? లేక ఎక్కువ సమయం ఉందా? యాంటీబాడీస్ ఎప్పుడు ఏర్పడుతాయి? ఎన్ని �
కరోనా వైరస్ కారణంగా ఇన్ని రోజుల నుంచి మూతపడ్డవి అన్నీ ఒక్కక్కటిగా తెరుచుకుంటున్నాయి. పిల్లలకు పాఠశాలలు కూడా తెరుస్తున్నారు. యూకేలో నిన్నటి నుంచే బడులు పున: ప్రారంభం అయ్యాయి. స్కూల్ కు లేట్ గా వస్తే ఫైన్ వేస్తారు..యూనిఫాం వేసుకోకపోయినా..హ�
విదేశాల నుంచి తెలంగాణ వస్తున్న ప్రయాణికులకు ప్రభుత్వం ఊరట ఇచ్చే వార్త వినిపించింది. కోవిడ్ లక్షణాలు లేని ప్రయాణికులు నేరుగా ఇళ్లకు వెళ్లిపోవచ్చు. ఈ మేరకు క్వారంటైన్ నిబంధనల్లో ప్రభుత్వం సడలింపులు తీసుకొచ్చింది. ప్రస్తుతం అన్ లాక్ 4 లోకి భ�
భారతదేశంలో కరోనా కేసులు సంఖ్య రోజురోజుకు పెరిగిపోతూ ఉన్నాయి. అమెరికా-బ్రెజిల్ కంటే దేశంలో రోజూ ఎక్కువగా కొత్త కేసులు నమోదు అవుతున్నాయి. గత 24 గంటల్లో దేశంలో కొత్తగా 76,472 మందికి కొత్తగా కరోనా సోకింది. ఇదే సమయంలో 1,021 మంది చనిపోయారు. ప్రపంచంలో ఒక రో�
కరోనా వారియర్స్ గా సొసైటీలో నేడు పనిచేస్తున్న విభాగాల్లో ప్రధానమైనవి ఆస్పత్రులు…. పోలీసు స్టేషన్లే…. ఆస్పత్రులు,వైద్యులు ప్రజల ప్రాణాలు కాపాడుతుంటే… పోలీసులు అందరికీ రక్షణగా ఉన్నారు. చాలామంది ఉద్యోగాలు, వర్క్ ఫ్రం హోం చేస్తున్నా….. �
ప్రపంచంలోనే భారత్ కరోనా కేసుల్లో రికార్డు క్రియేట్ చేసింది. ఒక రోజులో 75 వేలకు పైగా కరోనా కేసులు దేశంలో నమోదు కావడం ఇదే తొలిసారి. ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజా సమాచారం ప్రకారం, గత 24 గంటల్లో కొత్తగా 75,760 మందికి కరోనా సోకింది. ఇదే సమయంలో 1023 మంది చనిపోయార�
భారతదేశంలో కరోనా కేసులు సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. దేశంలో కరోనా రోగుల సంఖ్య 31 లక్షలు దాటింది. అమెరికా, బ్రెజిల్ కంటే దేశంలో రోజూ ఎక్కువగా కొత్త కేసులు నమోదు అవుతున్నాయి. అంతేకాదు మరణాలు కూడా భారత్లోనే ఎక్కువగా నమోదు అవుతూ ఉన్నాయ�
కడప జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కరోనా సోకిందనే మనస్తాపంతో కాంగ్రెస్ నేత ఆత్మహత్య చేసుకున్నారు. యర్రగుట్ల మండలం సున్నపురాళ్లపల్లిలో ఈ ఘటన జరిగింది. కాంగ్రెస్ నేత గంగిరెడ్డి రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆసుపత్రి నుంచి ఒంటరిగా వ�
ఆహార పదార్దాలపై కరోనా వైరస్ ఉంటుందా? ఏయే ఆహార పదార్దాలపై ఉంటుంది? ఎన్ని రోజుల వరకు యాక్టివ్ గా ఉంటుంది? ఇప్పుడీ ప్రశ్నలు అందరిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి, నిద్ర లేకుండా చేస్తున్నాయి. అయితే, ఆహారం ద్వారా కరోనా సోకదని ఇటీవలే వరల్డ్ హెల్త్ �