Home » corona virus
భారతదేశంలో కరోనా కేసులు రికార్డు స్థాయిలో పెరిగిపోతూ ఉన్నాయి. ఇప్పటికే దేశంలో కరోనా కేసులు సంఖ్య అరకోటికి దగ్గరగా అవుతుండగా.. గత 24 గంటల్లో దేశంలో 97,570 కొత్త కేసులు నమోదయ్యాయి. అంతకుముందు సెప్టెంబర్ 10వ తేదీన రికార్డు స్థాయిలో 96,551 కేసులు నమోదయ్య�
COVID-19 was made in Wuhan lab: ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఈ వైరస్ పుట్టుకకు కారణం అయిన చైనా మాత్రం కరోనా బారి నుంచి ఇప్పటికే చాలావరకు బయటపడింది. అయితే చైనా శత్రు దేశాలుగా భావించే అమెరికా, భారత్ మాత్రం తీవ్రస్థాయిలో ఇబ్బ�
visakhapatnam private bus : విశాఖపట్టణంలో ఓ ప్రైవేటు బస్సుకు ప్రమాదం ఏర్పడడం కలకల రేపింది. చెన్నై నుంచి విశాఖపట్టణానికి ఓ ప్రైవేటు బస్సు వస్తోంది. 2020, సెప్టెంబర్ 09వ తేదీ అర్ధరాత్రి 12 గంటలకు ఎస్. రాయవరం మండలం పెనుగొల్లుకు చేరుకుంది. 16వ జాతీయ రహదారిపై బస్సు అదుపు
కరోనా వైరస్ కామాంధులకు భలే కలిసొచ్చింది. మొన్నటికి మొన్న ఒక కామాంధుడు మాస్క్ పై మత్తు మందు చల్లి మైనర్ బాలికపై అత్యాచారం చేస్తే….. కేరళలో 19 ఏండ్ల యువతిపై కరోనా అంబులెన్స్ డ్రైవర్ లైంగిక దాడి చేసాడు. ఈ రెండు ఘటనలు మర్చిపోకముందే…. కేరళలో �
భారతదేశంలో కరోనా కేసుల సంఖ్య ప్రపంచంలోనే వేగంగా వ్యాప్తి చెందుతోంది. గత 24 గంటల్లో దేశంలో కొత్తగా 75వేల 809 కరోనా కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక్కరోజే దేశ వ్యాప్తంగా 1,173 మంది చనిపోగా.. దేశంలో కరోనా కేసుల సంఖ్య మొత్తం 42,80,423 కు చేరింది. మొత్తం మరణాల సంఖ్య 72,
ఈ ఏడాది మార్చిలో పరీక్షరాసేందుకు ఫీజు కట్టి పరీక్షకు హాజరు కాలేక పోయిన ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్దులను ఉత్తీర్ణులను చేయాలని తెలంగాణ ప్రభుత్వం యోచిస్తోంది. దీనిపై ఇటీవల ఇంటర్ బోర్డు అధికారులు ప్రభుత్వావికి ప్రతిపాదన పంపించారు. ప్రభు
బ్రెజిల్ను దాటేసి ప్రపంచంలోనే రెండవ అత్యంత కరోనా ప్రభావిత దేశంగా భారత్ నిలిచింది. ఇప్పటివరకు దేశంలో 42 లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో దేశంలో 90,802 కొత్త కేసులు నమోదవగా.. అదే సమయంలో 1,016 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం ప్రపంచంలో అత
ప్రతి ఇంట్లోకి కరోనా వైరస్ వచ్చిందని, ఈ వైరస్ ను జయించాలంటే..ధైర్యమే ఒక్కటే మందు అని తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ చెప్పారు. ఆరు నెలల కాలంలో కరోనాకి చంపే శక్తి లేదని, ఎందుకంటే..99 శాతం మంది కోలుకుని బయటపడుతున్నారని తెలిప�
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ కంటి మీద కునుకు లేకుండా చేస్తుండగా.. వైరస్ సోకినవారి పరంగా భారత్ ఇప్పుడు బ్రెజిల్ను అధిగమించింది. గత 24 గంటల్లో దేశంలో కొత్తగా 90,632మందికి కొత్తగా కరోనా సోకింది. ఇప్పుడు మొత్తం కరోనా సోకిన వారి సంఖ్య 41 లక్షలు దాటింద�
దేశంలో కరోనా మహమ్మారి భయంకరమైన రూపంగా మారిపోయింది. ప్రపంచంలో అత్యంత వేగంగా కరోనా సంక్రమణ కేసులు భారతదేశంలో వ్యాపించాయి. గత 24 గంటల్లో దేశంలో రికార్డు స్థాయిలో 86,432 కేసులు నమోదవగా.. అదే సమయంలో 1,089 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో మొత్తం కరోనా సోకి