Home » corona virus
యావత్ ప్రపంచం ప్రస్తుతం కరోనా మహమ్మారిని అంతం చేసే కరోనా వ్యాక్సిన్ ను కనుగొనే పనిలో ఉంది. సైంటిస్టులు, వైద్య నిపుణులు రాత్రి, పగలు ప్రయోగశాలలో శ్రమిస్తున్నారు. ఇప్పటికే పలు కంపెనీలు కీలకమైన హ్యుమన్ ట్రయల్స్ దశలను పూర్తి చేశాయి. కొన్ని నెలల
తెలంగాణ గవర్నర్గా తమిళిసై పదవీ బాధ్యతలు చేప్పటిన నాటి నుంచి దూకుడుగానే వ్యవహరిస్తున్నారు. ఆమె ఆధ్వర్యంలో ప్రజాదర్బార్ పెడతారనే వార్తలు వచ్చాయి. దీని వెనుక బీజేపీ హస్తం ఉందనే ప్రచారం సాగింది. ఆ తర్వాత ఏమైందో తెలియదు కానీ గవర్నర్ ప్రజా దర్�
యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి భారత్ లోనూ విశ్వరూపం చూపిస్తోంది. నిత్యం వేల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. దేశంలో శర వేగంగా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటికే కేసుల సంఖ్య 29 లక్షల మార్క్ దాటింది. ఇంకా ఎంతకాలం ఈ మహమ�
ప్రతి మనిషి శరీరంలో రోగనిరోధక వ్యవస్థ ముఖ్యమైనంది. అంటువ్యాధి సూక్ష్మజీవుల నుంచి రక్షణ కల్పించడంలో కీ రోల్ ప్లే చేస్తుంది. రోగనిరోధక వ్యవస్థ నిరంతరం పని చేస్తుంది. రోగాలు దరిచేరకుండా కాపాడుతుంది. అలాంటి రోగనిరోధక వ్యవస్థను మెయింటేన్ చేయా�
ఈ మధ్య కాలంలో తమకు కరోనా సోకిందో లేదో తెలుసుకోవడానికి చాలామంది సీటీ స్కాన్ చేయించుకుంటున్నారు. ఏ చిన్న లక్షణం కనిపించినా(జలుబు, దగ్గు, జ్వరం, తలనొప్పి) వెంటనే ఎవరికి వారు సొంతంగా ప్రైవేట్ ల్యాబ్స్ కి వెళ్లిపోయి సీటీ స్కాన్ చేయించుకుని రిజల్�
విజయవాడలో 40శాతం మందికి కరోనా వచ్చి తగ్గిందా? ఎక్కువమందిలో లక్షణాలు లేకుండానే కరోనా సోకిందా? నెల రోజుల్లో కేసులు ఇంకా తగ్గుతాయా? అంటే అవుననే సమాధానం వస్తోంది. కరోనా వైరస్ వ్యాప్తి, ఇన్ఫెక్షన్ సోకిన వారు ఎంత మంది ఉన్నారన్న విషయాన్ని గుర్తి�
భారతదేశంలో కరోనా కేసులు గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం.. కరోనా కేసుల ధోరణి పరిశీలిస్తే ప్రపంచంలో 75 శాతం రికవరీ రేటు కనిపిస్తుంది. భారతదేశంలో రికవరీ రేటు 73 శాతానికి చేరుకుంది. ఈ రికవరీ రేటును దాటిన ఐదు �
మన దేశంలో ప్రతి నలుగురు వ్యక్తుల్లో ఒకరిలో కరోనా వైరస్ తో పోరాడేందుకు యాంటీబాడీలు ఉండే అవకాశం ఉందని కొవిడ్ 19 టెస్టులు నిర్వహించిన జాతీయ స్థాయి ప్రైవేట్ లేబరేటరీ తెలిపింది. అంటే ఇప్పటికే చాలామంది కరోనా బారిన పడి కోలుకున్నట్టు అర్థమవుతుందన�
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా సోకి కోలుకున్న వ్యక్తులను గుర్తించే పనిలో పడింది. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా యాంటిబాడీస్ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది. సమాజంలో ఎంతమేర వైరస్ వ్యాప్తి చెందిందో అంచనాకు రావడానికి ఈ
తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలకు రెడీ అవుతోంది. సెప్టెంబర్ 7 నుంచి సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే సెషన్స్ జరగాల్సిన రోజులను బాగా కుదించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కేవలం వారం రోజులు మాత్రమే సమావేశాలు నిర్వహిం�