corona virus

    నాగర్ కర్నూలు జిల్లాలో కరోనాతో ఒకరి మృతి

    June 6, 2020 / 10:25 PM IST

    ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో కరోనా వైరస్ రోజురోజుకూ విస్తరిస్తోంది. శనివారం (జూన్ 6, 2020) నాగర్‌కర్నూల్‌ జిల్లా ఉప్పునుంతల మండలం మర్రిపల్లి గ్రామానికి చెందిన 60 ఏండ్ల వృద్ధుడు కరోనాతో హైదరాబాద్‌ గాంధీ హాస్పిటల్ లో మృతి చెందాడు. బిజినేపల్లి మండల�

    బిగ్గరగా మాట్లాడినా కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తుంది, సైంటిస్టుల వార్నింగ్

    May 19, 2020 / 03:30 AM IST

    యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారి కరోనా వైరస్. ఇప్పటికే లక్షల మందిని పొట్టన పెట్టుకుంది. ఇంకా

    జనసంద్రంగా రామ్‌లీలా మైదానం: పాసుల కోసం వేలాదిగా వచ్చారు..కరోనా పాజిటివ్ వచ్చేయదూ..

    May 18, 2020 / 08:19 AM IST

    కరోనా కల్లోలంతో..లాక్ డౌన్ నిబంధనల్లో భాగంగా ప్రతీ ఒక్కరూ భౌతిక దూరం పాటించాలి. కానీ ఉత్తరప్రదేశ్‌ ఘజియాబాద్‌లోని రామ్‌లీలా మైదానం వలస కార్మికులతో కిక్కిరిసిపోయింది. దీంతో భౌతిక దూరం మాటే లేదు. లాక్ డౌన్ నిబంధల్ని పట్టించుకునే పరిస్థితుల్

    Hyderabad వాసులకు గుడ్ న్యూస్..త్వరలో Metro పరుగులు!

    May 12, 2020 / 10:05 AM IST

    లాక్‌డౌన్‌తో నిలిచిపోయిన హైదరాబాద్ మెట్రో మరికోద్ది రోజుల్లో పట్టాలెక్కేందుకు రెడీ అవుతోందా? ప్రభుత్వ ఆదేశాలకోసం మెట్రో వర్గాలు వెయిట్ చేస్తున్నాయా? త్వరలో ప్రజా రవాణా అందుబాటులోకి రానున్న నేపథ్యంలో అందుకు మెట్రో వర్గాలు రెడీ అవుతున్న�

    నేను బాగానే ఉన్నా : డైనమిక్ లీడర్ కేటీఆర్

    May 12, 2020 / 08:58 AM IST

    నేను బాగానే ఉన్నానంటూ తెలంగాణ డైనమిక్ లీడర్ కేటీఆర్ ప్రకటించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో వస్తున్న వదంతులను మంత్రి కొట్టిపారేశారు. ఈ మేరకు 2020, మే 12వ తేదీ మంగళవారం ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు. తన ఆరోగ్యంపై ఆందోళన చెందిన ప్రతొక్కరికీ ధన్యవాద�

    Lockdown 3.0 : తెలంగాణ, ఏపీలో ఆన్ లైన్ లో మద్యం ?

    May 9, 2020 / 05:35 AM IST

    మద్యం షాపుల దగ్గర తెలుగు రాష్ట్రాల్లోనూ భౌతికదూరం అమలు కావడం లేదు. మందుబాబులు మద్యం కోసం భారీగా వైన్‌షాపులకు తరలివస్తున్నారు. దీంతో వారిని కంట్రోల్‌ చేయడం పోలీసులకు తలనొప్పిగా మారింది. మద్యం కోసం ఎగబడుతున్నారు. చాలా చోట్ల భౌతికదూరం అమలు ప�

    టీ అమ్మే వ్యక్తికి కరోనా పాజిటివ్.. వైఎస్సార్ కాలనీలో టెన్షన్!

    April 29, 2020 / 01:01 PM IST

    కృష్ణా జిల్లా జక్కంపూడిలోని వైఎస్సార్ కాలనీలో టీ విక్రయించే వ్యక్తికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. కార్మిక నగర్, ఆటో నగర్ లో టీ విక్రయించినట్లు గుర్తించారు. అతనితో కాంటాక్టు అయిన వ్యక్తులను గుర్తించిన అధికారులు క్వారంటైన్ కు తరలించా

    ఏపీలో లాక్ డౌన్ సడలింపుకు అదనపు గైడ్ లైన్స్ 

    April 29, 2020 / 11:35 AM IST

    కేంద్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం లాక్ డౌన్ సడలింపు కు కొన్ని అదనపు గైడ్ లైన్స్ విడుదల చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ప్రధానితో జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా సూచనల మేరకు  ప్రభుత్వం కొత్త గైడ్ లైన్స్  రూపోందించిం

    ముగ్గురు బాయ్ ఫ్రెండ్స్ కు కరోనా అంటించిన గర్ల్ ఫ్రెండ్

    April 28, 2020 / 05:12 AM IST

    కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి ప్రభుత్వాలు లాక్ డౌన్  ను పటిష్టంగా అమలు చేస్తున్నాయి. అయినా కానీ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. వీటిలో ఇతర ప్రాంతాలకు వెళ్లి వచ్చిన వారి వల్ల ఎఫెక్ట్ అయిన వాళ్లు ఇప్పుడు  బయట పడుతున్నారు.  వీటికి సంబంధ

    కరోనా మనతోనే..వైరస్ ను కట్టడి చేయలేం – సీఎం జగన్

    April 27, 2020 / 01:25 PM IST

    కరోనా వైరస్ ను కట్టడి చేయలేమని..ఇది మనతోనే ఉంటుందని సీఎం జగన్ వెల్లడించారు. వైరస్ కట్టడికి ఎన్ని చర్యలు తీసుకుంటున్నా..పూర్తిగా కట్టడి చేయలేని పరిస్థితి నెలకొందన్నారు. ప్రజలు భయపడాల్సినవసరం లేదని, తగిన జాగ్రత్తలు తీసుకుంటే వైరస్ రాకుండా కట�

10TV Telugu News