Home » corona virus
కరోనా లాక్ డౌన్ కారణంగా దేశంలోని వివిధ రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన ఉత్తర ప్రదేశ్ కు చెందిన వలస కార్మికులను రాష్ట్రానికితీసుకువస్తామని
ఇప్పుడు ఎక్కడ చూసినా కరోనానే... లాక్డౌన్లే.. ప్రపంచవ్యాప్తంగా మానవాళిని నాశనం చేస్తుంది కరోనా మహమ్మారి. అన్నీ దేశాలు కూడా కరోనాపై యుద్ధం చేస్తున్నాయి. అయితే ప్రపంచంతో యుద్ధం చేస్తున్న కరోనా మహమ్మారి కాస్త రూటు మార్చిందట..
:కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి ప్రభుత్వాలు లాక్ డౌన్ ను పటిష్టంగా అమలు చేస్తున్నాయి. అయినా కానీ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. వీటిలో ఇతర ప్రాంతాలకు వెళ్లి వచ్చిన వారి వల
కరోనా మహమ్మారితో కృష్ణా జిల్లా విలవిలాడుతోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. కరోనా వ్యాప్తి నియంత్రణకు అధికారులు పటిష్ట చర్యలు చేపట్టారు.
యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి గురించి రోజుకో షాకింగ్ న్యూస్ వెలుగులోకి వస్తోంది. కరోనా వైరస్ శ్వాస వ్యవస్థపై ప్రభావం చూపి ప్రాణం తీస్తుందని
కరోనా వ్యాపిస్తోంది..ఎక్కడకు వెళ్లకండి..దీనికి మందు లేదు..సోషల్ డిస్టెన్స్ పాటించడం బెటర్..వైరస్ వచ్చిన వారు..బయటకు వస్తే..ఎంతో మందికి సోకుతుంది..బతికి ఉంటే బలుసాకు తినొచ్చు..దండం
మనిషి బతికి ఉండగానే కరోనా వైరస్ సోకితే 3 మీటర్ల దూరం పాటిస్తూ ఉండాలని.. ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుంటూ మాస్క్ లు, శానిటైజర్లు వాడాలని చెప్తున్నారు. మహమ్మారి నుంచి కాపాడుకోవడానికి దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ అమలులో భాగమవుతున్నాం. మరి వైరస్ ధా�
ఏపీలో కరోనా మహమ్మారి డేంజర్ బెల్స్ మోగిస్తోంది. అనంతపురం ప్రభుత్వాసుపత్రిలో పనిచేసే ఇద్దరు డాక్టర్లు, ఇద్దరు నర్సులకు కరోనా సోకడం కలవరాన్ని కలిగిస్తోంది.
ఏపీలో కరోనా కరాళా నృత్యం చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కేసులు 348కి చేరాయి. వైజాగ్ లో ముగ్గురు పేషెంట్స్ డిశ్చార్జ్ అయ్యారు.
ఆంధ్రప్రదేశ్లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. వైరస్ చాప కిందనీరులా వ్యాపిస్తోంది. రాష్ట్రంలో రోజురోజుకు కొత్త కేసుల సంఖ్య పెరుగుతోంది.